మచిలీపట్టణం పార్లమెంటు భారతీయ జనతా యువమోర్చ

  • Home
  • మచిలీపట్టణం పార్లమెంటు భారతీయ జనతా యువమోర్చ

మచిలీపట్టణం పార్లమెంటు భారతీయ జనతా యువమోర్చ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from మచిలీపట్టణం పార్లమెంటు భారతీయ జనతా యువమోర్చ, Political Party, .

26/08/2021

"జాతీయ అసంఘటిత కార్మికుల సమగ్ర నమోదు కార్యక్రమం" ఈ రోజు కేంద్ర మంత్రి గారి అధ్వర్యంలో ప్రారంబించడం జరిగింది. కావున అసంఘటిత కార్మికులు అందరు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. 🙏🙏 గ్రామాల్లో ఉన్న అసంఘటిత కార్మికులకు ఈ పథకం గురించి తేయియజేయడం మనందరి భాద్యత . ఇది కేంద్ర ప్రభుత్వం అందించే పథకం. అందరు వినియోగించుకోండి.

పథకం ప్రారంబించినది కేంద్ర ప్రభుత్వం, ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రి, కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఫోటోలు పెట్టాలి, కాని అటువంటిది ఏమి లేకుండా ఈ విధంగా ప్రచారం చేయడాన్ని మచిలీపట్టణం పార్లమెంటు (జిల్లా ) యువమోర్చ విభాగం పూర్తిగా ఖండిస్తుంది.

తేది : 04-01-2020హిందూ దేవాలయాలు పై జరుగుతున్న దాడులకు ఖండిస్తూ భారతీయ జనతాపార్టీ అధ్యర్యంలో అవనిగాడ్డలోని ఆర్ ఎస్ ఎస్ భ...
05/01/2021

తేది : 04-01-2020

హిందూ దేవాలయాలు పై జరుగుతున్న దాడులకు ఖండిస్తూ భారతీయ జనతాపార్టీ అధ్యర్యంలో అవనిగాడ్డలోని ఆర్ ఎస్ ఎస్ భవన్ నుండి ఎం ఆర్ ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి MRO గారికి వినతిపత్రాన్ని సమర్పించడమైనది, ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగాది రమాదేవి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి తుంగల మురళి కృష్ణ గారు, ఆర్ ఎస్ ఎస్ జిల్లా సేవాప్రముఖ్ తుంగల శ్రీనివాస్ గారు, దొండపాటి శ్రీనివాసరావుగారు, చన్నగిరి లతామోహన్ గారు, నాగాయలంక మండల అధ్యక్షలు కన్నా వెంకటేశ్వరరావు గారు, తుంగల వెంకట గిరి గారు, కోడూరు మండల అధ్యక్షులు కోట సత్యనారాయణ గారు, మునగాల బాల కృష్ణ గారు, దేసు మోహన్ గారు గారు, పరిమిశెట్టి ప్రభాకర్ గారు హిందూధార్మికసంస్థల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

తేది : 04-01-2020భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ అధిష్టానాల పిలుపు మేరకు 05-01-2020 తేదిన ఛలో రామతీర్థం కార్యక్రమం...
05/01/2021

తేది : 04-01-2020

భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ అధిష్టానాల పిలుపు మేరకు 05-01-2020 తేదిన ఛలో రామతీర్థం కార్యక్రమం పాల్గొనకుండా అడ్డుకోవడంలో భాగంగా అవనిగడ్డ అవనిగాడ్డలోని బీజేపిపార్టీ నాయకులు అయిన అవనిగడ్డ మండల అధ్యక్షులు భోగాది చంద్రశేఖర్ గారిని, బీజేపి సీనియర్ నాయకులు GV నగరాయులు గారిని రామతీర్ధం ప్రాంతానికి వెళ్ళకుండా ముందస్తుగా 4వ తేది రాత్రి సమయంలో హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది.

తేది : 26-12-2020అవనిగడ్డలో భారతీయ జనతా పార్టీ నాయకుడు చిట్టా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ షిరిడి సాయి అన్నదా...
27/12/2020

తేది : 26-12-2020

అవనిగడ్డలో భారతీయ జనతా పార్టీ నాయకుడు చిట్టా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ షిరిడి సాయి అన్నదాన ప్రసాదం పేరిట అనాధలు 30 మంది దగ్గరకు ప్రతిరోజు వెళ్లి వారికీ భోజనం అందించడం జరుగుతుంది. నిన్న శనివారం అనగా 26-12-2020 నాడు స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి 32 వ వర్ధంతి సందర్భంగా 70 మంది నిరుపేద వృద్దులు, వికలాంగులు మరియు సాధువులకు రాధా-రంగా మిత్రమండలి దివి యూనిట్ వారి ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాధా-రంగా మిత్రమండలి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

తేది : 25-12-2020అవనిగడ్డ  నియోజికవర్గం, నాగాయలంక మండలంలోని మండల ప్రధాన కూడలిలో మాజీ ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ వ్య...
26/12/2020

తేది : 25-12-2020

అవనిగడ్డ నియోజికవర్గం, నాగాయలంక మండలంలోని మండల ప్రధాన కూడలిలో మాజీ ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు భారతరత్న అటల్ బిహారి వాజపేయి జన్మదిన వేడుకలను నాగాయలంక మండల బీజేపి అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగాది రామదేవిగారు పాల్గొని వాజపేయి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రమాదేవి గారు మాట్లాడుతూ వాజపేయి ప్రధానిగా అయన చేపట్టిన అణుపరిక్షలు, సంస్కరణలు భారతదేశ పౌరుల మేధస్సు చాటిచెప్పిన మహానియుడని కొనియాడారు. తరవాత మండల అధ్యక్షులు కన్నా వెంకటేశ్వరరావు గారు బీజేపి పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో చెన్నగిరి లతామోహన్ గారు, బొర్రా వెంకటేశ్వరరావు గారు, బండ్రేడ్డి బోస్ గారు, పుషాడపు నిరంజనరావు, పరిమిశెట్టి ప్రభాకర్ గారు, సంగాబత్తుల నరసయ్య గారు మరియు రైతులు పాల్గొన్నారు.

అవనిగడ్డ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ మోర్చ జనరల్ సెక్రటరిగా చిరువోలు బుచ్చిరాజు గారిని నియమించిన రాష్ట...
26/12/2020

అవనిగడ్డ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ మోర్చ జనరల్ సెక్రటరిగా చిరువోలు బుచ్చిరాజు గారిని నియమించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారికి అవనిగడ్డ నియోజకవర్గం నుండి ప్రత్యేక ధన్యవాదాలు. 🙏🙏

రాష్ట్రంలో మరియు అదే విధంగా నియోజకవర్గంలో రైతులకు జరుగుతున్న అన్యాయాలు, రైతుల సమస్యల మిధ రైతులకు అవగాహనా కల్పిస్తూ రైతులందరు బీజేపి కి తోడుగా ఉండేలా బుచ్చిరాజు గారు కృషి చేయాలనీ మనసారా కోరుకుంటూ.

బీజేపి అవనిగడ్డ నియోజకవర్గం.

అవనిగడ్డ నియోజకవర్గం నుండి మచిలీపట్టణం జిల్లా జనరల్ సెక్రటరీగా తుంగల మురళిక్రిష్ణ గారిని నియమించిన రాష్ట్ర అధ్యక్షులు శ్...
26/12/2020

అవనిగడ్డ నియోజకవర్గం నుండి మచిలీపట్టణం జిల్లా జనరల్ సెక్రటరీగా తుంగల మురళిక్రిష్ణ గారిని నియమించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారికి అవనిగడ్డ నియోజకవర్గం నుండి ప్రత్యేక ధన్యవాదాలు..

నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంలో మురళిగారు పనిచేయాలని మనసారా కోరుకుంటూ ......

బీజేపి అవనిగడ్డ నియోజకవర్గం...

లక్ష్మీపురంలో వాజ్ పేయి గారి 96వ జయంతి వేడుకలు..దివంగత ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ భారతరత్న అ...
25/12/2020

లక్ష్మీపురంలో వాజ్ పేయి గారి 96వ జయంతి వేడుకలు..

దివంగత ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ భారతరత్న అటల బిహారి వాజ్ పేయి గారి 96 జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతు వాజ్ పేయి గారు అనుసరించిన రాజకీయ విధివిధానాలు ప్రస్తుత తరానికి ఆదర్శప్రాయం అని, రాజకీయ పండితుడు, అజాతశత్రువుగా పేరు పొందిన రాజనీతి తత్వవేత్త అయిన వాజ్ పేయి గారి జయంతి రోజున ప్రతి ఒక్క పౌరుడు ఆయనను స్మరించులోవల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపురం -2 బీజేపి యం.పి.టి.సి. అభ్యర్ధి లక్ష్మి ప్రతాప్ పీతా, లక్ష్మీపురం -4 జనసేన యం.పి.టి.సి. అభ్యర్ధి సుధాని నందగోపాల్, నాదెండ్ల బుల్లి బాబు, సుధాని మహేష్, విశ్వనాధపల్లి సాయి పాల్గొన్నారు.

SC మోర్చ అధ్వర్యంలో అవనిగడ్డలో వాజపేయి గారి జయంతి వేడుకలుదివంగత ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ భ...
25/12/2020

SC మోర్చ అధ్వర్యంలో అవనిగడ్డలో వాజపేయి గారి జయంతి వేడుకలు

దివంగత ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ భారతరత్న అటల్ బిహారి వాజిపేయి గారి 96 జయంతిని పురస్కరించుకుని SC మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు చాట్రగడ్డ రాజశేఖర్ అవనిగడ్డ గవర్నమెంటు హాస్పిటల్ నందు రోగులకు పళ్ళు, రొట్టెలు పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా చాట్రగడ్డ రాజశేఖర్ మాట్లాడుతు దేశ ప్రధానిగ మూడు సార్లు వాజపేయి గారు దేశానికి అందించిన సేవలు, రాజకీయ విధివిధానాలు ప్రస్తుత తరానికి ఆదర్శప్రాయం అని, స్వతంత్ర ఉద్యమంలో పాత్ర ధారుడు, పాత్రికేయుడు, దేశ క్యాతిని నలుమూలల వ్యాపింప చేసిన వజిపేయి గారి జయంతి రోజున ప్రతి ఒక్క భారతీయుడు ఆయనను స్మరించులోవల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగాది రామదేవిగారు మరియు అన్ని మండలాల నుండి మండల అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

24/12/2020



తేది : 22-12-2020భారతీయ జనతా పార్టీ క్రిష్ణ జిల్లా SC మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు చాట్రగడ్డ రాజశేఖర్ గారి పుట్టినరోజు సందర...
22/12/2020

తేది : 22-12-2020
భారతీయ జనతా పార్టీ క్రిష్ణ జిల్లా SC మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు చాట్రగడ్డ రాజశేఖర్ గారి పుట్టినరోజు సందర్భంగ ఈరోజు వృద్దులకు, వికలాంగులకు మరియు సాదువులకు 35 మందికి అన్నదానం చేశారు. చాట్రగడ్డ రాజశేఖర్ గారు అందుబాటులో లేనందున శ్రీ షిరిడి సాయి అన్నదాన ప్రసాదం నిర్వాహకుడు చిట్టా ప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

తేది : 20-12-2020రాత్రి7 గంటలకు గోవులను గోసంతతినీ కభేళాకు టాటా యెస్ వ్యాన్  లో తరలిస్తున్నారనే సమాచారం రావడంతో వెంటనే తు...
22/12/2020

తేది : 20-12-2020
రాత్రి7 గంటలకు గోవులను గోసంతతినీ కభేళాకు టాటా యెస్ వ్యాన్ లో తరలిస్తున్నారనే సమాచారం రావడంతో వెంటనే తుంగల వెంకటగిరి మరియు కోలా శ్రీమన్నారాయణలు కలిసి అవనిగడ్డ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. యస్.ఐ సందీప్ గారు స్పందించి వెంటనే వారి సిబ్బందిని పంపించారు, ఆ వ్యానును స్టేషన్ కి తీసుకుని వచ్చి గోవులను తరలిస్తున్న వ్యక్తి మరియు డ్రైవర్ లపై యఫ్.ఐ.ఆర్ నమోదు చేసి గోవులను గోసంరక్షనార్ధం “గోపాల గోకులం గో సేవా ట్రస్ట్” వారికి అప్పగించడం జరిగింది.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when మచిలీపట్టణం పార్లమెంటు భారతీయ జనతా యువమోర్చ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to మచిలీపట్టణం పార్లమెంటు భారతీయ జనతా యువమోర్చ:

  • Want your organization to be the top-listed Government Service?

Share