07/06/2025
సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం చొరవతో పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటివరకు 81.70 శాతం పూర్తయ్యాయి. వైసిపి ఐదేళ్ల పాలనలో 3 శాతం పనులు జరిగితే, కూటమి సర్కారు ఏడాది పాలనలో 6 శాతం పనులు జరిగాయి.
#ఆంధ్రప్రదేశ్
#తెలుగుదేశంకువైట్