24/12/2023
2 సంవత్సరాల కాలాన్ని కరోనా హరించినా, ఆదాయం లో మరియు అప్పుల్లో సింహ భాగం సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేసినా, అల్ప ఆదాయ వర్గాలు సంతోషంగా, ఆహారానికి లోటు లేకుండా చేసినా, 2019 నుండి 2023 వరకు ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన, నెల కొల్పిన కంపెనీలు, పరిశ్రమలు, ప్రభుత్వ కేంద్రాలు మొదలగు నవి.
1. గ్రీన్ కో
2. పెప్పర్ ఎలక్ట్రిక్ బస్
3. NTPC green హైడ్రోజెన్
4. Jindal స్టీల్
5. లైపిస్ ఫార్మా కాకినాడ
6. ఆదిత్య బిర్లా కాస్టిక్ సోడా
7. సెంచూరి ప్లై బోర్డు
8. పానాసోనిక్, హవెల్స్
9. యాకోహమా టైర్స్
10. కొప్పర్తి ఎలక్ట్రానిక్స్ పార్క్
11. మూలపాడు పోర్ట్
12. కాకినాడ గేట్ వే పోర్ట్
13. రామాయపట్నం పోర్ట్
14. మచిలీపట్నం పోర్ట్
15. క్రిస్ సిటీ
16. బల్క్ డ్రగ్ పార్క్16
రాష్ట్రాలతో పోటీ పడి సాధించారు.
17. భోగాపురం ఎయిర్పోర్ట్
18. డైకిన్
19. స్మార్ట్ డీవీ
20. ఓబేరాయ్ హోటల్స్
21. పార్క్ హయత్ హోటల్స్
22. లెమన్ ట్రీ హోటల్స్
23. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేలకి పైగా సచివాలయాలు
24. 10 వేలకి పైగా రైతు భరోసా కేంద్రాలు
25. 10 వేలకి పైగా హెల్త్ కేంద్రాలు
26. పాలకేంద్రాలు
27. మూడు ఇండస్ట్రియల్ కారిడర్స్.
28. టెక్ బుల్స్
29. ఇన్ఫోసిస్
30. రాడ్ స్టాండ్
31. విప్రో
32. అమెజాన్
33. 17 మెడికల్ కాలేజీలు
34. 11 షిఫ్ఫింగ్ హార్బర్స్
35. ఎనర్జీ రంగంలో లక్ష కోట్ల పైనే పెట్టుబడులు
36. ఆదాని డేటా సెంటర్
37. రహేజా ఐటీ టవర్ & Inorbit mall
38. తాజ్ వివంత హోటల్స్
38. అమూల్
38. BEL.
ఇంకా ఉన్నాయి.. కానీ గుర్తుకు రావడం లేదు.