Jogi Ramesh

Jogi Ramesh FORMER MINISTER : GOVERNMENT OF ANDHRA PRADESH

  వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబాలను, మహిళలను కించపరిచే విధంగా Abn వేమూరు రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ...
07/04/2026



వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబాలను, మహిళలను కించపరిచే విధంగా Abn వేమూరు రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు(07/04)న హైదరాబాద్, జూబ్లీహిల్స్, ABN కార్యాలయం ముందు నినాదాలు చేసిన మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు మరియు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు.

07/04/2026



వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబాలను, మహిళలను కించపరిచే విధంగా Abn వేమూరు రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు(07/04)న హైదరాబాద్, జూబ్లీహిల్స్, ABN కార్యాలయం ముందు నినాదాలు చేసిన మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు మరియు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు.

పేదవాడి జెండా పుట్టి నేటికి 16వసంతాలు.జగనన్న పాలన కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు.దమ్మున్న నాయకుడు మన జగనన్న - దమ...
12/03/2026

పేదవాడి జెండా పుట్టి నేటికి 16వసంతాలు.

జగనన్న పాలన కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు.

దమ్మున్న నాయకుడు మన జగనన్న - దమ్మున్న జెండా మన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా.

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేసే వరకు జగనన్న కోసం పోరాడదాం - మైలవరం గడ్డపై మన జెండా ఎగవేదాం.

రాష్ట్ర ప్రజలను నిట్టనిలువునా మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం.

చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన కొడుకు లోకేష్ బాగుపడ్డాడు తప్ప - రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమి లేదు.

- మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు.

ది.12/03
మైలవరం/ఎన్టీఆర్ జిల్లా - వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన మైలవరంలో పార్టీ జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపి, స్థానిక ఎల్.హెచ్ కాంప్లెక్స్ మరియు మూడు బొమ్మల సెంటర్లో ఉన్న వై.యస్.ఆర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన
మాజీ మంత్రివర్యులు
మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త
శ్రీ జోగి రమేష్ గారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు,ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

 జనం కోసం జగన్ ఎత్తిన జండా వైయ‌స్ఆర్..దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారి ఆశ‌యాల సాధ‌న కోసం ఆయ‌న పాదాల చెంత  2011 మార...
12/03/2026



జనం కోసం జగన్ ఎత్తిన జండా వైయ‌స్ఆర్..

దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారి ఆశ‌యాల సాధ‌న కోసం ఆయ‌న పాదాల చెంత 2011 మార్చి 12న పురుడుపోసుకున్న ప్ర‌జ‌ల పార్టీనే మన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ.

16 సంవత్సరాల ఈ ప్ర‌యాణంలో అనేక పోరాటాలు - అనేక విజయాలు.

పోరాటాల మధ్య పుట్టి… ప్రజల ఆశీర్వాదాలతో ఎదిగిన ప్ర‌జ‌ల పార్టీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ..

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ వసంతంలోకి అడుగు పెడుతున్న సంద‌ర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులందరికీ శుభాకాంక్షలు..

ఇబ్రహీంపట్నం(కొండపల్లి మున్సిపాలిటీ)/ఎన్టీఆర్ జిల్లా - వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం, గాంధీ బొమ్మ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసిన
మాజీ మంత్రివర్యులు
మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త
శ్రీ జోగి రమేష్ గారు.

  "గొల్లపుడి వారి నిశ్చయతాంబూలాల వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు మరియు కుటుంబ సభ్యులు".భావానిప...
27/02/2026



"గొల్లపుడి వారి నిశ్చయతాంబూలాల వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు మరియు కుటుంబ సభ్యులు".

భావానిపురం/విజయవాడ -

ఈ రోజు ది.27/02/26 న ఎన్టీఆర్ జిల్లా భావానిపురం లో ఉన్న శక్తి గార్డెన్స్ లో జరిగిన ఇబ్రహీంపట్నం గ్రామ వాస్తవ్యులు శ్రీ గొల్లపుడి పాండురంగ దేవ్,శ్రీమతి రాజ్యలక్ష్మి గారి కుమారుడి నిశ్చయతాంబూలాల వేడుకలో పాల్గొని శ్రీ హేమంత్ కుమార్,శ్రీనిధి లను శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన మాజిమంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు.

  ఇబ్రహీంపట్నం -ది.27/02/26ఇటీవల ఇబ్రహీంపట్నం లో టీటీపీ గూండాలు పెట్రోల్ బాంబ్ల లతో దాడి చేసిన మాజీమంత్రి శ్రీ  జోగి రమే...
27/02/2026



ఇబ్రహీంపట్నం -
ది.27/02/26

ఇటీవల ఇబ్రహీంపట్నం లో టీటీపీ గూండాలు పెట్రోల్ బాంబ్ల లతో దాడి చేసిన మాజీమంత్రి శ్రీ జోగి రమేశ్ గారి ఇంటిని పరిశీలించి వారి కుటుంబ సభ్యులు ను పరామర్శించిన మాజీ శ్యాసనసభ్యురాలు మరియు ఏపీ తెలుగు అకాడమీ మాజీ చైర్మన్ శ్రీమతి నందమూరి లక్ష్మీపార్వతి గారు.

  "రాచమల్లు వారి వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు మరియు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ రావు ...
26/02/2026



"రాచమల్లు వారి వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు మరియు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ రావు గారు".

శంకరపల్లి/హైదరాబాద్ -

ఈ రోజు ది.26/02/26 న హైదరాబాద్ నగరంలో ని శంకరపల్లి ఉన్న కె కన్వెన్షన్ హాల్ లో జరిగిన ప్రొద్దుటూరు మాజీ శ్యాసనసభ్యులు శ్రీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు కృష్ణ కావ్య వెడ్స్ వినీత్ రెడ్డి లకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన మాజిమంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు మరియు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరియు శ్రీ బుడి ముత్యాలనాయుడు గారు.

  ది.25/02/26ఇబ్రహీంపట్నం -మాజీ మంత్రి వర్యులు గౌరవ శ్రీ జోగి రమేష్ గారి వ్యక్తిగత కార్యదర్శి శ్రీ ఆరేపల్లి రాము గారికి ...
25/02/2026



ది.25/02/26
ఇబ్రహీంపట్నం -

మాజీ మంత్రి వర్యులు గౌరవ శ్రీ జోగి రమేష్ గారి వ్యక్తిగత కార్యదర్శి శ్రీ ఆరేపల్లి రాము గారికి పుట్టినరోజు సందర్భంగా ఇబ్రహీంపట్నం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు మరియు వారి సోదరుడు శ్రీ జోగి రాము గారు మరియు స్థానిక పార్టీ నాయకులు.

  "కన్నా వారి వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు".కొండపల్లి -ఈ రోజు ది.25/02/26 న కొండపల్లి...
25/02/2026



"కన్నా వారి వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు".

కొండపల్లి -

ఈ రోజు ది.25/02/26 న కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న SVCT కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఇబ్రహీంపట్నం గ్రామము ఫెర్రీ రోడ్డు వాస్తవ్యులు శ్రీ కన్నా శ్రీనివాస్ రావు గారి కుమారుని వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు శ్రీ నాగ సాయి తేజ వెడ్స్ డా" పూజ్య శ్రీదేవి లకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన మాజిమంత్రివర్యులు మరియు మైలవరం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ గారు మరియు స్థానిక పార్టీ నాయకులు.

  "మోదుగుమూడి వారి వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు మరియు తిరువూరు నియోజకవర్గ మాజీ శ్యాసన...
25/02/2026



"మోదుగుమూడి వారి వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు మరియు తిరువూరు నియోజకవర్గ మాజీ శ్యాసనసభ్యులు శ్రీ నల్లగట్ల స్వామి దాస్ గారు"

గోపాలపురం/తిరువూరు -

ఈ రోజు ది.25/02/26 న తిరువూరు నియోజకవర్గం,ఏ. కొండూరు మండలం,గోపాలపురం గ్రామంలో ఉన్న శ్రీ సాయి నందన కన్వెన్షన్ హాల్ లో జరిగిన అడ్వొకేట్ మోదుగుమూడి శ్రీనివాస్ రావు గారి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు డా" తేజోవని వెడ్స్ సూర్య సత్య సాయి రామ్ లకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన మాజిమంత్రివర్యులు మరియు మైలవరం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ గారు మరియు తిరువూరు నియోజకవర్గ మాజీ శ్యాసనసభ్యులు శ్రీ నల్లగట్ల స్వామి దాస్ గారు మరియు స్థానిక పార్టీ నాయకులు.

  వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కమిటీల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు.ది.25/02/26...
25/02/2026



వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కమిటీల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు.

ది.25/02/26
మైలవరం -

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కమిటీలు ఏర్పాటులో భాగంగా నేడు మైలవరం నియోజకవర్గం,మైలవరం పట్టణము లో ఏర్పాటు చేసిన సంస్థాగత నిర్మాణ కమిటీల సమావేశంలో ముఖ్య అధితులుగా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు మరియు మైలవరం నియోజకవర్గ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ గారు మరియు వివిధ హోదాలలో ఉన్న రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ, మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు.

  "మల్లాది వారి నిశ్చయతాంబూలాల వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు మరియు శ్రీ వెల్లంపల్లి శ్రీనివా...
25/02/2026



"మల్లాది వారి నిశ్చయతాంబూలాల వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు మరియు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ రావు గారు".

విజయవాడ -

ఈ రోజు ది.25/02/26 న విజయవాడ క్లబ్ లో ఉన్న కళ్యాణమండపం లో జరిగిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ శ్యాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు గారి సోదరుని కుమార్తె నిశ్చయతాంబూలాల వేడుకలో పాల్గొని శ్రీ వైష్ణవి,భారధ్వాజ్ లను శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన మాజిమంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు మరియు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు.

Address

IBRAHIMPATNAM
Vijayawada
521456

Website

Alerts

Be the first to know and let us send you an email when Jogi Ramesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share