08/09/2025
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానిపురం లో 41 వ డివిజన్ ఉపాధ్యక్షులు అబ్దుల్ సలాం గారి ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ కలియర్ షరీఫ్ హజరత్ సాబీర్ సందల్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి ఎంఎస్ బేగ్ గారు, నగరాల కార్పొరేషన్ చైర్మన్ మరుపిళ్ళ తిరుమలేష్ గారు, నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ సుధాకర్ గారు, రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి సయ్యద్ కరీముల్లా గారు, డివిజన్ అధ్యక్షులు సంతోష్ గారు, ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాజా గారు, డివిజన్ కమిటీ సభ్యులు, మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరుపేరునా *ధన్యవాదములు*🙏🏻🙏🏻🫱🏻🫲🏻🫱🏻🫲🏻
*సయ్యద్ ఖాజా*
*41 వ డివిజన్ ప్రధాన కార్యదర్శి*