18/07/2025
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానిపురం 41వ డివిజన్ లో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది...
ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి పథకాలు ప్రజలకు వివరించాము... ఎన్డీఏ కూటమి ఏడాది పాలనపై ప్రజాభిప్రాయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది... 41 వ డివిజన్ లో అన్ని బూతుల్లో ఇంటింటికి వెళ్లి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యలపై పోరాటం, అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నిత్యం ప్రజలతోనే ఉంటున్నాం.. గత ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి గురించి ఏనాడు పట్టించుకోలేదు.. ఇంటింటికి తిరుగుతామన్న వైసిపి నాయకులు విజయవాడలో కనబడితే తరిమి తరిమి కొట్టడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారు...
41 వ డివిజన్ లోని అన్ని బూతుల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసినందుకు డివిజన్ అధ్యక్షుడు సంతోష్ కుమార్ తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులకు అభినందనలు...
ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు చిట్టాబత్తుని శ్రీనివాసరావు గారు, రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్ (అన్న) గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ గారు, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా గారు, తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా గారు,జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు సొలంకి రాజు గారు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్.మాధవ గారు, క్లస్టర్ ఇన్చార్జ్ యేదుపాటి రామయ్య గారు, కో-క్లస్టర్ శివాజీ గారు, 41వ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఖాజా గారు, మాజీ కార్పొరేటర్లు ఖాదర్ గారు, బబ్బూరి నారాయణ స్వామి గారు, సీనియర్ నాయకులు కరీముల్లా గారు, పత్తి నాగేశ్వరరావు గారు, చిన్న సుబ్బయ్య గారు, సుబ్బారెడ్డి గారు, శివశర్మగారు, ప్రభుదాసు గారు, రేగళ్ల లక్ష్మణరావు గారు, సురభి బాలు గారు, టిడిపి నాయకులు నసీమా గారు, సుభాషిణి గారు, అబీబుల్లా గారు, ఫైజా గారు, చైతన్య గారు మరియు తదితరులు పాల్గొన్నారు...
#సుపరిపాలనలోతొలిఅడుగు