30/04/2020
10.am 30-April.
గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 71 కొత్త కేసులు నమోదుకగా, *కర్నూల్ జిల్లాలలో అత్యధికంగా 43 కరోన పాజిటివ్ కాసులు నమోదు అయ్యాయి,*
ఇప్పటికి రాష్ట్రంలో కరోన బాధితుల సంఖ్య 1403 కు చేరింది.
వీటిలో 31 మంది మరణించగా.
321 మంది కోలుకుని హౌస్ కోరంటాయిన్ లో ఉన్నారు.
ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 1051.
Today updates Pradesh