AP Government Employees Federation

AP Government Employees Federation A Group of employees belonging to AP State Government

14/08/2023
*ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటి లో E C మెంబరుగా నన్ను ఎన్నుకున్నందుకు APGEF రాష్ట్ర చైర్మన్ గ...
13/08/2023

*ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటి లో E C మెంబరుగా నన్ను ఎన్నుకున్నందుకు APGEF రాష్ట్ర చైర్మన్ గౌరవ శ్రీ కాకర్ల వెంకటరామిరెడ్డి గారికి మరియు సెక్రటరీ జనరల్ అరవాపాల్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ నా పై ఉంచిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని ఉద్యోగుల శ్రేయస్సు కోసం సర్వదా కృషి చేస్తానని నాకు శుభాకాంక్షలు తెలిపిన పెద్దలకు నా తోటి ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను*.
ఇట్లు
*మీ కె.వి.నారాయణ దాసు ఆంధ్రప్రదేశ్ ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరిటర్స్ వెల్ ఫేర్ సొసైటీ స్టేట్ ప్రెసిడెంట్.*

ఈరోజు గుంటూరులో జరిగిన ఎపి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎన్నికల దృశ్యాలు
12/08/2023

ఈరోజు గుంటూరులో జరిగిన ఎపి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎన్నికల దృశ్యాలు

*సీఎం జగన్ తో ఉద్యోగ సంఘాల భేటి**ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం, వారు బాగుంటే ప్రజలు బాగుంటారు**60రోజుల్లో క్యాబినెట్‌లో తీస...
11/06/2023

*సీఎం జగన్ తో ఉద్యోగ సంఘాల భేటి*

*ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం, వారు బాగుంటే ప్రజలు బాగుంటారు*

*60రోజుల్లో క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు అమలు: సీఎం*

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ని ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం కలిశారు. కొత్తగా జీపీఎస్ ను తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఏపీవీవీపీ ఉద్యోగుల విలీనం, పీఆర్సీ కమిషన్‌ ఏర్పాటు సహా రాష్ట్ర కేబినెట్, ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నేతలు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపి గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి, సెక్రటరి జనరల్ అరవ పాల్, ఏపి సచివాలయం ఉద్యోగ నాయకులు, గ్రామ వార్డు సచివాలయం నాయకులు, కాంట్రాక్టు ఉద్యోగ సంఘాల నాయకులు, apgef కర్నూలు జిల్లా చైర్మన్ రఘుబాబు పాల్గొన్నారు

*ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం, వారు బాగుంటే ప్రజలు బాగుంటారు: సీఎం*

ప్రభుత్వం నుంచి జరగాల్సిన మంచి ఏదైనా ఉద్యోగులకు చేస్తామని సీఎం జగన్ వారికి హామీ ఇచ్చారు. ఉద్యోగులు అనేవారు ప్రభుత్వంలో భాగస్వాములని, ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించిన ప్రభుత్వం మనదని సీఎం వారికి చెప్పారు. మీ మనసులో కష్టం ఉండకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. అందుకే పెన్షన్ సహా కొన్ని పరిష్కారాలకోసం రెండేళ్లుగా తపనపడ్డామని.. గతంలో ఎవ్వరూ కూడా ఈ సమస్యలకు పరిష్కారం చూపించడానికి ప్రయత్నం చేసిన సందర్భాలు లేవని గుర్తు చేశారు. ఉద్యోగులకు పరిష్కారం దొరకాలి, అంతేకాకుండా భావితరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉందన్నారు. దీన్ని దష్టిలో ఉంచుకుని జీపీఎస్ ను తీసుకువచ్చామన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేదిగా జీపీఎస్ ను రూపొందించామని.. 62 ఏళ్లకు రిటైర్‌ అయితే 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. అందుకే ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్లు ఇచ్చేలా జీపీఎస్‌లో పొందుపరిచామన్నారు. ఉద్యోగులకు న్యాయం జరగాలి, మరోవైపు నడపలేని పరిస్థితులు కూడా రాకుండా ఉండాలన్నారు. అయితే ఉద్యోగుల విషయంలో కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను అరవై రోజుల్లో అమలు చేస్తామని జగన్ భరోసా ఇచ్చారు.

సీపీఎస్‌లో లేనివి జీపీఎస్‌లో ఉన్నాయని జగన్ చెప్పారు. రెండేళ్లపాటు జీపీఎస్‌పై ఆర్థికశాఖ సుదీర్ఘకసరత్తు చేసిందని, దీని ఫలితంగానే జీపీఎస్‌ను రూపకల్పన చేశామన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణపైనా కూడా మంచి ఆలోచన చేశామని.. సుప్రీంకోర్టు తీర్పులను కూడా పరిగణలోకి తీసుకున్నామన్నారు. వారికి మంచి చేయాలన్న ఆలోచనతో అడుగులు ముందుకేశామన్నారు. అలాగే వైద్యవిధాన పరిషత్‌ ఉద్యోగులను కూడా ప్రభుత్వంలో విలీనం చేసి.. వారికీ మంచి పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు.


*సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాలు సాహసోపేతం: ఏపీఎన్జీవో కార్యదర్శి శివారెడ్డి*

పీఆర్‌సీ కమిషన్‌ వేసినందుకు సీఎంజగన్‌కు ఏపీఎన్జీవో కార్యదర్శి శివారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ హయాంలో పీఆర్‌సీ కమిషన్‌ అడిగినందుకు గుర్రాలతో తొక్కించారని పేర్కొన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్దీకరించినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఇచ్చిన మాటలను సీఎం జగన్‌ నిలబెట్టుకున్నారని అన్నారు. సీఎం జగన్‌ నిర్ణయంతో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల 23 ఏళ్ల నిరీక్షణ ఫలించిందని హర్షం వ్యక్తం చేశారు. రెగ్యులర్‌ ఉద్యోగులకు బెనిఫిట్స్‌ వచ్చినట్టే కాంట్రాక్ట్‌ ఉద్యోగులకూ వస్తాయని తెలిపారు. సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాలు సాహసోపేతమైనవ‌ని శివారెడ్డి అన్నారు.

2020 కోవిడ్ సమయంలో రిక్రూట్ కాబద్ధ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ నాయకులు  AP HAMSA మరియు AP GEF నాయకులు  శ్రీ ఆరవ పాల్ గ...
06/02/2023

2020 కోవిడ్ సమయంలో రిక్రూట్ కాబద్ధ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ నాయకులు AP HAMSA మరియు AP GEF నాయకులు శ్రీ ఆరవ పాల్ గారికి అభినందనలు తెలియజేసి తమ డిమాండ్ల పరిష్కారం కొరకు విన్నపం చేయడం జరిగింది...AP GEF

ఏపి జీ ఈ యఫ్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి గారిని నిన్న జరిగిన నంద్యాల సమావేశంలో గజమాలతో సత్కరిస్తున్న నంద్యాల నాయక దళ...
06/02/2023

ఏపి జీ ఈ యఫ్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి గారిని నిన్న జరిగిన నంద్యాల సమావేశంలో గజమాలతో సత్కరిస్తున్న నంద్యాల నాయక దళం...

నిన్న జరిగిన APGEF నంద్యాల సమావేశంలో సెక్రటరీ జనరల్ శ్రీ ఆరవ పాల్ గారికి ఆత్మీయ పలకరింపుతో చిరుసత్కారం చేసిన నంద్యాల నాయ...
06/02/2023

నిన్న జరిగిన APGEF నంద్యాల సమావేశంలో సెక్రటరీ జనరల్ శ్రీ ఆరవ పాల్ గారికి ఆత్మీయ పలకరింపుతో చిరుసత్కారం చేసిన నంద్యాల నాయకులకు ఏపి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరుపున సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము...APGEF

AP Government Notice: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి సర్కార్‌ నోటీసులు.. వారం రోజుల డెడ్‌లైన్‌..!http://dhunt.in/IIV2Z?s...
23/01/2023

AP Government Notice: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి సర్కార్‌ నోటీసులు.. వారం రోజుల డెడ్‌లైన్‌..!

http://dhunt.in/IIV2Z?s=a&uu=0xce024e90b08656d3&ss=wsp
Source : "NTV Telugu" via Dailyhunt

AP Government Notice: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసులు జారీ చేసింది రాష్ట్ర

Address

Undavalli

Telephone

+919912793957

Website

Alerts

Be the first to know and let us send you an email when AP Government Employees Federation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to AP Government Employees Federation:

Share