07/04/2020
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పోలేకూరు, తోటపేట గ్రామాల ప్రజలకు పోలేకూరు గ్రామ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కూరగాయల కిట్లను మంగళవారం పంపిణీ చేశారు.ఉ కార్యక్రమంలో DCMS దున్నా జనార్దనరావు, వైఎస్సార్ సీపీ మండల ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాయుడు గంగాధర్, ఎం.పీ.పీ.అభ్యర్థి రాయుడు సునీత గంగాధర్, గ్రామ కమిటీ కన్వీనర్ వెంటపల్లి నూకరాజు, ఎం.పీ.టీ.సీ.అభ్యర్థి బళ్ళా సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.