BJP Tadipatri - భారతీయ జనతాపార్టీ తాడిపత్రి మండలం,అనంతపురం జిల్లా

  • Home
  • India
  • Tadpatri
  • BJP Tadipatri - భారతీయ జనతాపార్టీ తాడిపత్రి మండలం,అనంతపురం జిల్లా

BJP Tadipatri - భారతీయ జనతాపార్టీ తాడిపత్రి మండలం,అనంతపురం జిల్లా This is the official page of Tadipatri(M) Bharatiya Janata Party(BJP),Anantapuram(D), AP.

భారతీయ జనతా యువమోర్చ   నాయకులు పృథ్వినాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ కీర్తిశేషులు పండిత్ దీన్ దయాల్ ఉపద్యాయ గారి ...
25/09/2022

భారతీయ జనతా యువమోర్చ నాయకులు పృథ్వినాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ కీర్తిశేషులు పండిత్ దీన్ దయాల్ ఉపద్యాయ గారి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది..అలాగే తాడిపత్రి పట్టణంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం నందు ..,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంకాల్ రెడ్డి మరియు రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ పివీ ప్రతాప్ రెడ్డి గారి చేతుల మీదుగా మొక్కలు నాటడం జరిగింది..
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగరి లక్ష్మీనారాయణ , నియోజకవర్గ కన్వీనర్ రంగనాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మైదుకూరు ఆంజనేయులు ,ఓబిసి మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు రామాంజనేయులు ,జిల్లా గ్రంధాలయ కన్వీనర్ గంగాధర్ యాదవ్,సంజీవ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి కృష్ణ మోహన్, పట్టణ ఉపాధ్యక్షులు రంగనాయకులు ,ST మోర్చా పట్టణ అధ్యక్షుడు సురేష్ కుమార్,యువ నాయకులు సాయి సంజీవ పాల్గొన్నారు..

17/09/2022
17/09/2022
15/09/2022

🙏అందరికి నమస్కారం..
ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ పివీ ప్రతాప్ రెడ్డి గారి నివాసం నందు తాడిపత్రి బిజెపి నియోజక వర్గ నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది..

ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంకాల్ రెడ్డి గారు మరియు పీవీ ప్రతాప్ రెడ్డి గారు, మాట్లాడుతూ...
*దేశ ప్రధానమంత్రి గౌ శ్రీ నరేంద్ర మోడీ* గారు దేశప్రజలకు ప్రవేశపెట్టిన అటువంటి అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని...అలాగే
తెలుగు దేశం పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేస్తున్నటు వంటి మోసాలను రాష్ట్ర ప్రజందరికీ తెలియచేసే విధంగా ..
*భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు* గారు రాష్ట్రంలో దాదాపుగా 5వేల స్ట్రీట్ మీటింగ్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగినది, అందులో భాగంగా ఆయన ఈ నెల 20 వ తేదీన తాడిపత్రి పట్టణానికి విచ్చేస్తున్నారని, కావున నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పెద్ద యెత్తున హాజరు కావాలని తెలియజేయడం జరిగినది ..
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి రంగనాథరెడ్డి ,తాడిపత్రి పట్టణ అధ్యక్షుడు మైదుకూరు ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు రామంజి, ఎస్సీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు మండల శివ, మంజుల ,యాడికి మండల అధ్యక్షుడు పొట్టి గంగాధర్, పెద్దవడూరు మండల అధ్యక్షుడు రామాంజనేయులు, పప్పూరు మండల అధ్యక్షుడు రామిరెడ్డి, ఎస్టి మోర్చా పట్టణ అధ్యక్షుడు సురేష్ కుమార్ పట్టణ ఉపాధ్యక్షులు రంగనాయకులు, భీమలింగేశ్వర రెడ్డి పట్టణ మహిళా అధ్యక్షురాలు పద్మ,రూరల్ ప్రధాన కార్యదర్శి శేషానంద రెడ్డి, పవన్, పాల్గొన్నారు..

🙏అందరికి నమస్కారం.. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ పివీ ప్రతాప్ రెడ్డి గారి నివాసం నందు తాడిపత్రి ...
15/09/2022

🙏అందరికి నమస్కారం..
ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ పివీ ప్రతాప్ రెడ్డి గారి నివాసం నందు తాడిపత్రి బిజెపి నియోజక వర్గ నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది..

ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంకాల్ రెడ్డి గారు మరియు పీవీ ప్రతాప్ రెడ్డి గారు, మాట్లాడుతూ...
*దేశ ప్రధానమంత్రి గౌ శ్రీ నరేంద్ర మోడీ* గారు దేశప్రజలకు ప్రవేశపెట్టిన అటువంటి అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని...అలాగే
తెలుగు దేశం పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేస్తున్నటు వంటి మోసాలను రాష్ట్ర ప్రజందరికీ తెలియచేసే విధంగా ..
*భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు* గారు రాష్ట్రంలో దాదాపుగా 5వేల స్ట్రీట్ మీటింగ్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగినది, అందులో భాగంగా ఆయన ఈ నెల 20 వ తేదీన తాడిపత్రి పట్టణానికి విచ్చేస్తున్నారని, కావున నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పెద్ద యెత్తున హాజరు కావాలని తెలియజేయడం జరిగినది ..
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి రంగనాథరెడ్డి ,తాడిపత్రి పట్టణ అధ్యక్షుడు మైదుకూరు ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు రామంజి, ఎస్సీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు మండల శివ, మంజుల ,యాడికి మండల అధ్యక్షుడు పొట్టి గంగాధర్, పెద్దవడూరు మండల అధ్యక్షుడు రామాంజనేయులు, పప్పూరు మండల అధ్యక్షుడు రామిరెడ్డి, ఎస్టి మోర్చా పట్టణ అధ్యక్షుడు సురేష్ కుమార్ పట్టణ ఉపాధ్యక్షులు రంగనాయకులు, భీమలింగేశ్వర రెడ్డి పట్టణ మహిళా అధ్యక్షురాలు పద్మ,రూరల్ ప్రధాన కార్యదర్శి శేషానంద రెడ్డి, పవన్, పాల్గొన్నారు..

🙏నమస్కారం...ఈ రోజు భారతీయ జనతాపార్టీ తాడిపత్రి పట్టణ అధ్యక్షుడు మైదుకూరు ఆంజనేయులు అధ్వర్యంలో  పట్టణ ప్రజల సూచన మేరకు  య...
01/09/2022

🙏నమస్కారం...
ఈ రోజు భారతీయ జనతాపార్టీ తాడిపత్రి పట్టణ అధ్యక్షుడు మైదుకూరు ఆంజనేయులు అధ్వర్యంలో పట్టణ ప్రజల సూచన మేరకు యల్లనూరు రోడ్ సర్కిల్ మరియు CB రోడ్డును సందర్శించడం జరిగినది..
ప్రధాన రహదారి
చల్లా సుబ్బారాయుడు సర్కిల్ (యల్లనూరు రోడ్డు) నుంచి నందల పాడు వరకు సిమెంట్ రోడు మధ్యలో చీలిక వలన కుంగి పోయి కొన్ని చోట్ల పెద్ద గుంతలు ఏర్పాడటంతో వాహన దారులు అనేక ప్రమాదాలకు గురివుతూ గాయాలపాలై, ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగుతున్నది..కావున
తక్షణం సంబందించిన అదికారులు స్పందించి CB రోడ్డు మరమత్తులు చేయించాలని భారతీయ జనతాపార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము..లేని పక్షంలో బిజెపి తరపున పెద్ద యెత్తున నిరసన చేస్తామని తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ రంగనాథరెడ్డి జిల్లా గ్రంధాలయం కన్వీనర్ గంగాధర్ యాదవ్, పట్టణ ప్రధాన కార్యదర్శి భీమా లింగేశ్వర రెడ్డి,ST మోర్చా పట్టణ అధ్యక్షుడు సురేష్ కుమార్,రాజు పాల్గొన్నారు..

🙏నమస్కారం..భారతీయ జనతా పార్టీ తాడిపత్రి పట్టణ అధ్యక్షులు మైదుకూరు ఆంజనేయులు గారి అధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్ప...
28/07/2022

🙏నమస్కారం..
భారతీయ జనతా పార్టీ తాడిపత్రి పట్టణ అధ్యక్షులు మైదుకూరు ఆంజనేయులు గారి అధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది..ఈ సమావేశంలో *రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ పి. వి ప్రతాప్ రెడ్డి గారు మరియు యువమోర్చ అనంతపురం జిల్లా అధ్యక్షులు అశోక్ రెడ్డి* గారు మాట్లాడుతూ ..
మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి పక్షంలో ఉన్నప్పుడు నేనున్నాను ,నేను విన్నాను ,నేను చూశాను,అని రాష్ట్రం మొత్తం తిరిగి,ప్రజలకు మాయమాటలు,అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని నెరవేర్చకుండా గాలికి వదలి వేయడం జరిగిందని ..

కావున ప్రభుత్వ వైపల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని *భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు మరియు యువ మోర్ఛ రాష్ట్ర అధ్యక్షులు సురేంద్రమోహన్* గారి పిలుపు మేరకు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాది అకాశాలు మరియు ఉద్యోగ సమస్యలు మీద, *యువ సంఘర్షణ యాత్ర* ఆగస్టు 2 నుంచి 21 వరకు బైక్ ర్యాలీ నిర్వహించాలని అందుకు సంబంచిన వాల్ పోస్టర్లను విడుదల చేయడం జరిగినది..
అలాగే *గిరిజన మోర్చ జిల్లా అధ్యక్షుడు రంజిత్ అద్యర్యం*..
పట్టణం లో యల్లనూరు రోడ్ నందు..
కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి గారు పార్లమెంట్ లో *గౌరవ రాష్ట్రపతి ద్రౌపతి మురుము* గారిని అగౌరవంగా రాష్ట్రపత్ని అని మాట్లాడినందుకు గాను కాంగ్రెస్స్ నాయకుల *సోనియా ,రాహుల్* దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగినది..
ఈ కార్యక్రమంలో తాడిపత్రి బిజెపి ఇంచార్జీ రంగనాథ రెడ్డి,జిల్లా గ్రంధాలయ నాయకులు గంగాధర్ యాదవ్, OBC జిల్లా ఉప రామంజీ ,SC మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు శివ,సంజీవ రెడ్డి,కృష్ణ మోహన్,పవన్,శ్రీనివాసులు,రంగనాయకులు,మంజుల,పద్మ ,రాజు, సురేస్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు..

🙏అందరికి నమస్కారం.. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా పట్టణ అధ్యక్షుడు ఏ సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో..*మన భారత దేశ...
22/07/2022

🙏అందరికి నమస్కారం..
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా పట్టణ అధ్యక్షుడు ఏ సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో..
*మన భారత దేశ 15వ నూతన రాష్ట్రపతిగా శ్రీమతి ద్రౌపతి మూర్ము* ఎన్నికైన సందర్భంగా తాడిపత్రి పట్టణంలోని విజయనగర్ కాలనీలో ఎస్టీ మహిళలతో కలిసి విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరిగినది..
ఈ ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తాడిపత్రి పట్టణ అధ్యక్షుడు మైదుకూరు ఆంజనేయులు గారు మాట్లాడుతూ ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించి, వార్డ్ కౌన్సిలర్ స్థాయి నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ద్రౌపతి మర్ము గారికి బిజెపి తాడిపత్రి మరియు రూరల్ శాఖ తరపున హృదయ పూర్వక శుభాకాంక్షలు చేస్తూ.
*భారతరత్న డాక్టర్ భీమ్రావు రామ్ జీ అంబేద్కర్* గారి ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తున్నటువంటి పార్టీ ,దేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అని ,
ఎందుకంటే ..,
3సార్లు బిజెపికి రాష్ట్రపతిని ఎన్నుకొనే అవకాశం వస్తె మొదటగా *వాజ్పేయి గారి నాయకత్వంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి*,
*2వ సారి మనదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం లో దళితజాతి ముద్దు బిడ్డ శ్రీ రామనాథ కోవింద్ గారికి*
*ఇప్పుడు గిరిజన మహిళ అయిన శ్రీమతి ద్రౌపతి ముర్మూ గారికి అవకాశం ఇవ్వడం జరిగినది*. అని
*సబ్కా సాత్ - సభ్క వికాస్* కేవలం భారతీయ జనతా పార్టీ తోనే సాధ్యమని తెలియచేసి మహిళలకు,చిన్నారులకు స్వీట్స్ పంచడం జరిగినది..
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి రంగనాథరెడ్డి రూరల్ మండల అధ్యక్షుడు రాంబాబు సీనియర్ నాయకులు ఆదిశేషారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవరెడ్డి, ఓబిసి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు రామాంజనేయులు , పట్టణ ప్రధాన కార్యదర్శిలు కృష్ణమోహన్ మరియు భీమిలింగేశ్వర్ రెడ్డి,నాగేశ్వర రావు,పవన్,రాజు,పాల్గొన్నారు..

18/07/2022

🙏నమస్కారం..
*బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి పిలుపు మేరకు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన గరీబ్ కళ్యాణ అన్న యోజన పథకం ద్వారా ఇస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని వెంటనే పంపిణీ చేయాలని బిజెపి తాడిపత్రి పట్టణ మరియు రూరల్ శాఖ అధ్వర్యంలో తాడిపత్రి తాసిల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది*..

కరోనా కాలంలో దేశ ప్రజలు ఆర్దికంగా ఇబ్బందులు పడకూడదని *మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారు 2 లక్షల కోట్ల రూపాయలతో దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది పేద ప్రజలకు..,2020 ఏప్రిల్ 1వ తేదీన గరిబ్ కళ్యాణ్ యోజన పథకంను ప్రవేశ పెట్టడం జరిగినది*..
నెల నెల మామూలుగా ఇస్తున్నటువంటి రేషన్ బియ్యం తో పాటు ఈ పథకం ద్వారా ఒక్కకరికి ఐదు కేజీల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించడం జరిగింది..ఇది అన్ని రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అమలు అవుతుంది..
*అందులో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 2022 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రేషన్ బియ్యాన్ని* పంపిణీ చేయాలని నిధులు కేటాయించడం జరిగినది..రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి ఒక్కరూపాయి కూడా చెల్లించనవసరం లేదు..
కానీ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు నెలల నుంచి పేద ప్రజలకు రేషన్ పంపిణీ చేయడం లేదు ,
వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పేద ప్రజలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేయడం జరిగినది.. లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రేషన్ లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము..

ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు మైదుకూరు ఆంజనేయులు,రూరల్ అధ్యక్షుడు రాంబాబు,సీనియర్ నాయకులు ఆదిశేష రెడ్డి, జిల్లా గ్రంధాలయ కన్వీనర్ గంగాధర్ యాదవ్ , జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శిలు కృష్ణ మోహన్,భీమలింగేస్వర రెడ్డి,పట్టణ ఉపాధ్యక్షులు నాగలింగా,నాగేశ్వర రావు, SC మోర్చ పట్టణ అధ్యక్షులు గంగరాజు, ST మోర్చా పట్టణ అధ్యక్షుడు సురేష్ కుమార్, మహిళా అధ్యక్షురాలు పద్మావతి,యువమోర్చా పట్టణ అధ్యక్షులు పవన్ కుమార్,గంగాధర్,పక్కిరప్ప, పాల్గొన్నారు..

Address

Tadpatri
515411

Alerts

Be the first to know and let us send you an email when BJP Tadipatri - భారతీయ జనతాపార్టీ తాడిపత్రి మండలం,అనంతపురం జిల్లా posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJP Tadipatri - భారతీయ జనతాపార్టీ తాడిపత్రి మండలం,అనంతపురం జిల్లా:

Share