27/04/2026
సత్తెనపల్లి రూరల్ మండలం ఫణిదం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పీవీపీ గార్డెన్స్ కల్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మండపాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సదుపాయాలు ఏర్పడటం ఆనందకరమని తెలిపారు.