24/01/2026
2019 నుండి 2024 వరకు సైతాన్ కు అధికారం ఇచ్చాము, స్వామి వారి ప్రసాదం నాణ్యతగా ఉంటుంది అని ఎలా అనుకుంటాం.
2022 లో మిత్రుడు ద్వారా స్వామి వారి ప్రసాదాన్ని తెప్పించుకున్న, తిరుమల నుండి తిరిగి రావడం మూడు రోజులు అయింది, ప్రసాదం తీసుకుని కవర్ ఓపెన్ చేసి చూస్తే అప్పటికే ముగ్గి దుర్వాసన వస్తున్నది నాకు కలిగిన అనుభవం.
2026 జనవరి 19 తేదిన స్వామి వారి దర్శనం చేసుకుని, ప్రసాదం తీసుకుని వచ్చాము, ఐదు రోజులు కావస్తోంది అద్భుతంగా ఉంది, ఇప్పటికే ఇంటిలో ఘుమఘుమలాడుతుంది.
హిందువుల మనోభావాలను దెబ్బతీసింది గత వైసీపీ ప్రభుత్వం.. స్వామి వారి ప్రసాదాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి స్వీకరించే ప్రసాదాన్ని కల్తీ చేసి నాశనం చేశాడు సైతాన్..
Telugu Desam Party (TDP)
Nara Chandrababu Naidu
Nara Lokesh
Maruthi Gvs
ITDP STATE SECRETARY
RAYADURGAM