17/03/2024
కొత్తపేట శివారు పలివెల గ్రామానికి చెందిన కామాడి త్రిమూర్తులు ఆయన భార్య దుర్గ గారికి బ్రెయిన్ కు సంబంధించి ఆపరేషన్లు జరిగాయి.తరువాత నుంచి ఆయనకు కుడిచేయి పనిచేయడం లేదు, అలాగే ఆయన భార్యకు కంటి చూపు కూడా పోయింది.వీరి ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగా ఉండడం వలన అక్షయ సేవా సంస్థను ఆర్థిక సహాయం కోరారు........
అక్షయ సేవ సంస్థ నుంచి 18,000 రూపాయలు
సంస్థ సభ్యులు పలివెల వెళ్లి ఇవ్వడం జరిగింది 🙏🏻🙏🏻🙏🏻