04/06/2026
సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం ఇంకా నా కళ్ల ముందు కదులుతోంది. ఆనాడు మీరు చూపిన అపారమైన ప్రేమకు, అందించిన ఆశీర్వాదాలకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు.
ముఖ్యంగా ధర్మవరం కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మీరు అందించిన ఆశీర్వాదాలకు రుణం తీర్చుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటారు మన Satya Kumar Y గారు, ప్రజాసేవే ధ్యేయంగా మరింత బాధ్యతతో ముందుకు సాగుతూ మనకోసం నిరంతరం శ్రామిస్తున్న సత్యన్నకు ఇవే మా గౌరవ వందనాలు.
2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేయడమే లక్ష్యంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో ప్రతి కుటుంబానికి మేలు చేకూరేలా కృషి చేస్తూనే ఉంటుంది.
Harish Babu