Poola Prem Kumar - పూల ప్రేమ్ కుమార్

  • Home
  • India
  • Punganur
  • Poola Prem Kumar - పూల ప్రేమ్ కుమార్

Poola Prem Kumar - పూల ప్రేమ్ కుమార్ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Poola Prem Kumar - పూల ప్రేమ్ కుమార్, Punganur.

BCY Party AP State Youth Wing Co- Conevener, EX BJP Punganur Assembly Co Conevener, Ex BJP Leader, Ex- Tirupathi Sri Venkateswara University President( ABVP ),Purva- RSS Pracharak in Vija

చల్లని మంచుల్లో బోగి మంటలలో చెడును దూరం చేస్తూ కొత్తదనానికి ఆహ్వానంఇస్తూ ఇంటికొచ్చే పాడిపంటలు, కమ్మనైన పిండివంటలు, చలికా...
14/01/2026

చల్లని మంచుల్లో బోగి మంటలలో చెడును దూరం చేస్తూ కొత్తదనానికి ఆహ్వానంఇస్తూ ఇంటికొచ్చే పాడిపంటలు, కమ్మనైన పిండివంటలు, చలికాచే భోగి మంటలు, సంతోషంగా కొత్త జంటలు, ఏటేటా సంక్రాంతి ఇంటింటా కొత్త కాంతి . గతానికి వీడ్కోలు పలుకుతూ, రేపటి జీవిత సంక్రాంతికి స్వాగతం పలికే, భోగి పండుగ సందర్భంగా ,
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు.😊🙏

09/08/2025
27/06/2025
Big Breaking News...పత్రికా ప్రకటన:Ramachandra Yadav, BCY Party Chief కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాని కలిసిన రామచంద్ర యాదవ...
09/02/2025

Big Breaking News...
పత్రికా ప్రకటన:
Ramachandra Yadav, BCY Party Chief

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాని కలిసిన రామచంద్ర యాదవ్..
* సావిత్రీభాయి పూలేకు భారతరత్న ఇవ్వాలని వినతి..
* ఆంధ్ర ప్రదేశ్ ప్రగతి, పాలన, రాజకీయ అంశాలపై చర్చ..
* అరగంట పాటు జరిగిన భేటీలో కీలక అంశాలపై చర్చ..

దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు.., మహిళల అభ్యున్నతికి కృషి చేసిన సావిత్రి భాయి పూలేకు ప్రతిష్టత్మాకమైన భారతరత్న అవార్డు ఇవ్వాలని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కోరారు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని, గత ప్రభుత్వ అవినీతి కుంభకోణాలు, అక్రమ కేసుల వ్యవహారాన్ని వెలికి తీయాలని ఆయన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కోరారు.. ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో ఆదివారం సాయంత్రం ఆయన కలిశారు.. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ అంశాలు, గత ప్రభుత్వ నిర్వాకాలు, ప్రస్తుత సమస్యలు.. ఇలా అనేక అంశాలపై చర్చించారు..

సావిత్రీభాయి పూలేకు ఆ అవార్డు!!

కలిసిన వెంటనే ముందుగా ఢిల్లీ ఎన్నికల గెలుపుపై శుభాకాంక్షలు చెప్పిన ఆర్సీవై.. “సావిత్రీభాయి పూలేకు భారతరత్న అవార్డు ఇవ్వాలని వినతి పత్రం అందించి.., ఆ అవసరాన్ని, ఆవశ్యకతను వివరించారు.. జనవరి 3 వ తేదీన జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని.. బీసీవై పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన వేడుకలు.. ఆ వేదికపై ఆర్సీవై మాట్లాడిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ వినతి పత్రం అందించారు.. అనంతరం రాష్ట్ర అంశాలపై మాట్లాడారు.., రాష్ట్ర పరిపాలన, ప్రగతి, ప్రధాన సమస్యలు సహా గత ప్రభుత్వం హయాంలో అనేక వర్గాలపై పెట్టిన అక్రమ కేసులను ఓ సారి విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు.. అలాగే రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం విరివిగా నిధులివ్వాలని కోరారు.. రాష్ట్రంలో ఇటీవల రాజకీయంగా అత్యంత కీలకంగా అడుగులు వేస్తున్న తరుణంలో బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ అమిత్ షాను కలవడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది..!

Address

Punganur

Alerts

Be the first to know and let us send you an email when Poola Prem Kumar - పూల ప్రేమ్ కుమార్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Poola Prem Kumar - పూల ప్రేమ్ కుమార్:

Share