SFI Prakasam

SFI Prakasam This Is the Official page of
SFI East Prakasam (Dist Committee)
Students Federation of India (SFI).

◆Like us on Facebook: https://www.facebook.com/sfieastprakasam/
◆Subscribe us on Youtube: http://www.youtube.com/c/SFIEastPrakasam
◆Follow us on Twitter: https://www.twitter.com/sfieastprakasam/
◆Follow us on Instagram: https://www.instagram.com/sfieastprakasam/
◆Subscribe us on Telegram: https://t.me/sfieastprakasam
◆Follow us on Share Chat: https://sharechat.com/profile/sfieastprakasam
◆Follow u

s on Tik-Tok: http://vm.tiktok.com/eFBnSM/
◆Contact us on Whatsapp: https://wa.me/9490078728

 #డ్రగ్స్  #గంజాయి లేని సమాజాన్ని నిర్మిద్దాం... #జన  #చైతన్య  #జీపు  #యాత్ర #ఏప్రిల్ 6,7,8,9  #2026ముండ్లమూరు మండలం, శం...
06/04/2026

#డ్రగ్స్ #గంజాయి లేని సమాజాన్ని నిర్మిద్దాం...
#జన #చైతన్య #జీపు #యాత్ర
#ఏప్రిల్ 6,7,8,9 #2026

ముండ్లమూరు మండలం, శంకరాపురం గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయిస్తున్న యాంట్రీ డ్రగ్స్ ఫోరం యాత్ర బృందం

 #డ్రగ్స్  #గంజాయి లేని సమాజాన్ని నిర్మిద్దాం... #జన  #చైతన్య  #జీపు  #యాత్ర #ఏప్రిల్ 6,7,8,9  #2026అద్దంకిలో జండా ఊపి య...
06/04/2026

#డ్రగ్స్ #గంజాయి లేని సమాజాన్ని నిర్మిద్దాం...
#జన #చైతన్య #జీపు #యాత్ర
#ఏప్రిల్ 6,7,8,9 #2026

అద్దంకిలో జండా ఊపి యాత్రను ప్రారంభించిన ప్రజా వైద్యశాల డాక్టర్ ఎలగాని హనుమంతరావు, పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు త్రిమూర్తులు గారు, ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు చంద్, యాంటీ డ్రగ్స్ ఫోరం నాయకులు వినోద్, 5వ జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కే వి పిచ్చయ్య ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బండి వీరాస్వామి, ప్రజానాట్య మండలి నాయకులు సుజాత తదితరులు పాల్గొన్నారు.

భగత్ సింగ్  రాజ్ గురు, సుఖదేవ్95వ వర్ధంతి సందర్భంగా కాగడాల ప్రదర్శనఅమరవీరుల స్ఫూర్తితో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకై పోరాడు...
24/03/2026

భగత్ సింగ్ రాజ్ గురు, సుఖదేవ్
95వ వర్ధంతి సందర్భంగా కాగడాల ప్రదర్శన

అమరవీరుల స్ఫూర్తితో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకై పోరాడుదాం
SFI Andhra Pradesh
SFI - Students' Federation of India
Our Prakasam
Prakasam Dist Ongole Ap

05/02/2026
విద్యార్థి సంఘం నేతలను కిడ్నాప్ చేసిన మోహన్ బాబు యూనివర్సిటీ పై చర్యలు తీసుకోవాలియూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాలపై ప్ర...
03/02/2026

విద్యార్థి సంఘం నేతలను కిడ్నాప్ చేసిన మోహన్ బాబు యూనివర్సిటీ పై చర్యలు తీసుకోవాలి

యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తే విద్యార్థి సంఘాల నాయకుల పైన దాడుల?

మోహన్ బాబు యూనివర్సిటీ అక్రమంగా ఫీజుల దోపిడీ చేస్తుందని ఫైన్ వేసిన ప్రభుత్వం

విద్యార్థి సంఘం నేత్రలను కిడ్నాప్ చేసిన మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన

అనంతపురం అర్బన్:: విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేసిన తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి బౌన్సర్లను అరెస్టు చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయిస్వామి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్ ఏఐఎస్బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృద్వి వైయస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమంగా ఫీజుల దోపిడీ అరికట్టాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద శాంతియుతంగా ఆందోళన చేపట్టి వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ జిల్లా నాయకులు వినోదులను మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించిన బౌన్సర్లు 40 మంది విద్యార్థి నాయకుల పైన దాడి చేసి కిడ్నాప్ చేయడానికి తీవ్రంగా ఖండించారు. తక్షణమే బౌన్సర్ల పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి ఈ సంఘటనకు బాధ్యులైన మోహన్ బాబును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గత కొన్ని నెలలుగా తిరుపతి నగరంలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజుల దోపిడీ ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో 26 కోట్ల రూపాయలు అధికంగా వసూలు చేశారని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా కమిషన్ సిస్టం చేస్తూ వసూలు చేసిన డబ్బులు విద్యార్థులకు తిరిగి వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులకు డబ్బులు వెనక్కి ఇవ్వకుండా సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్నారని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి 16 లక్షల రూపాయలు ఈ మధ్యకాలంలోనే యూనివర్సిటీకి జరిమానా విధించింది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జరిమానా విధించినప్పటికీ యూనివర్సిటీ యాజమాన్యుల తీరు మారకపోవడంతో ఈరోజు తిరుపతి కలెక్టరేట్ కార్లయం వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించి మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యులు వసూలు చేస్తున్న అక్రమ ఫీజులు అరికట్టాలని ధర్నా చేస్తున్న నాయకులను వారి దీవచక్ర వాహనం పడదోసి వాళ్లను కొట్టి కారులో బలవంతంగా ఎక్కించుకొని కిడ్నాప్ చేయడం దారుణం అన్నారు మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్లు దురాగాతలను ఖండించారు.. విద్యార్థులకు విద్యార్థి సంఘం నాయకులకు ఏమాత్రం ప్రాణహాని జరిగిన అందుకు మోహన్ బాబే పూర్తిగా బాధ్యత వహించాలని హెచ్చరించారు.. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి మోహన్ బాబు యూనివర్సిటీలో ఇంత జరుగుతున్న ఏమాత్రం పట్టించుకోలేదు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో మోహన్ బాబు యూనివర్సిటీ చేస్తున్న అక్రమాల పైన విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారంలోకి వచ్చి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అటువైపు కన్నెత్తి చూడకుండా రాష్ట్రంలో రెడ్ బుక్కు వెంటపెట్టుకొని తిరుగుతున్నట్లు ఉందన్నారు ప్రైవేట్ యూనివర్సిటీ లోపాలు అక్రమాలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని తెలిపారు.తక్షణమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ సంఘటన పైన తీసుకోవాలని అదేవిధంగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న విద్యార్థి నాయకుల పైన దాడులు చేసి కిడ్నాప్ చేసిన మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారిని డిమాండ్ చేశారు లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు చందు మంజు ఉమా మహేష్ గిరి భీమేష్ శివ వంశీ భూషణ్ సమీర్ సాయి రాకేష్ హరీషు చరణ పులి కార్తికేయ తేజ బబ్లీ లోకేష్ సుశ్రీత్ బాబ్జాన్ ప్రశాంత్ కార్తీక్ యశ్వంత్ శివ సాయి ఉమేష్ తదితరులు పాల్గొన్నారు*

Address

LBG Bhavan
Ongole
5232001

Alerts

Be the first to know and let us send you an email when SFI Prakasam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to SFI Prakasam:

Share