Office of Damacharla Janardhan Rao

Office of Damacharla Janardhan Rao Ex.Mla From Ongole, State Telugu Desam Party Vise President

తేది:22.09.2025 న ప్రకాశం జిల్లా పెద్దాయన, మాజీ మంత్రివర్యులు విద్యాదాత స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి 18వ వర్ధంతి...
27/09/2025

తేది:22.09.2025 న ప్రకాశం జిల్లా పెద్దాయన, మాజీ మంత్రివర్యులు విద్యాదాత స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి 18వ వర్ధంతి సందర్బంగా ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఈరోజు ఒంగోలు నగరంలోని బాపూజీ కాంప్లెక్స్ వద్ద నున్న ఆంజనేయులు గారి విగ్రహానికి మరియు పార్టీ కార్యాలయం లోని ఎన్టీఆర్ & ఆంజనేయులు గారి విగ్రహారాలకి నివాళులు అర్పించడం జరిగినది. ఈ సందర్బంగా జనార్దన్ గారు మాట్లాడుతూ ప్రజానేతగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి,తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకులు మా పెద్దాయన గారు, నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పరితపించేవారు. ఉమ్మడి జిల్లా లో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేసారు అని ఈ సందర్బంగా తెలియజేసారు.ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పెద్దాయనకు నివాళులు అర్పించడం జరిగినది.

తేది:26.09.2025 న సాయంత్రం దసరా నవరాత్రులను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవార...
27/09/2025

తేది:26.09.2025 న సాయంత్రం దసరా నవరాత్రులను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు.

ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు పేరు పేరునా నా కృతజ్ఞతలు...
04/06/2024

ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు పేరు పేరునా నా కృతజ్ఞతలు...

సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు అంటూ సామాజిక న్యాయంతో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన పేదల పక్షపాతి ...
28/05/2024

సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు అంటూ సామాజిక న్యాయంతో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన పేదల పక్షపాతి మరియు కారణ జన్ముడు అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఆ మహానుభావునికి ఘన నివాళులు అర్పిస్తూ..........

మీ
దామచర్ల జనార్దన్ రావు

తేది:19.03.2024,ఈరోజు రాత్రి ఒంగోలు నగరంలోని A1 ఫంక్షన్ హాల్ నందు పోతినేని మధుసూదనరావు గారి కుమారుని వివాహం సందర్భంగా ఏర...
19/03/2024

తేది:19.03.2024,
ఈరోజు రాత్రి ఒంగోలు నగరంలోని A1 ఫంక్షన్ హాల్ నందు పోతినేని మధుసూదనరావు గారి కుమారుని వివాహం సందర్భంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు మాజీ శాసనసభ్యులు,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు.

తేది:19.03.2024,ఈరోజు ఉదయం ఒంగోలు నగరంలోని పార్టీ కార్యాలయం నందు ఒంగోలు నగర కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గ...
19/03/2024

తేది:19.03.2024,
ఈరోజు ఉదయం ఒంగోలు నగరంలోని పార్టీ కార్యాలయం నందు ఒంగోలు నగర కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఒంగోలు మాజీ శాసనసభ్యులు,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు.

తేది:16.03.2024,ఈరోజు ఉదయం పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్బంగా ఒంగోలు నగరంలోని సీవిన్ రీడింగ్ రూమ్ వద్ద వారి విగ్రహాన...
16/03/2024

తేది:16.03.2024,
ఈరోజు ఉదయం పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్బంగా ఒంగోలు నగరంలోని సీవిన్ రీడింగ్ రూమ్ వద్ద వారి విగ్రహానికి నివాళులు అర్పించిన దామచర్ల జనార్దన్ గారు, గొట్టిపాటి రవి కుమార్ గారు షేక్ రియాజ్ గారు,ఆర్యవైశ్య నాయకులు, టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు...

తేది :16.03.2024,ఈరోజు ఉదయం ఒంగోలు నగరంలోని జనార్దన్ గారి నివాసం నందు 45వ డివిజన్ చెందిన వైసీపీ నాయకులు తోట రామారావు, పో...
16/03/2024

తేది :16.03.2024,
ఈరోజు ఉదయం ఒంగోలు నగరంలోని జనార్దన్ గారి నివాసం నందు 45వ డివిజన్ చెందిన వైసీపీ నాయకులు తోట రామారావు, పోలిశెట్టి శ్రీనివాసరావు, కామిశెట్టి హరిబాబు, తోట ఆదినారాయణ, షేక్ ఖాజా, తెళ్ళ కిరణ్ కుమార్, బుట్టి వంశీ, మాలిశెట్టి పనికుమార్, పసుపులేటి వెంకటేశ్వర్లు గార్లకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో టీడీపీ లోకి చేరడం జరిగినది, వారితో పాటు వారి కుటుంబ సభ్యులుమరియు అనుచరులు 50 మందికీ జనార్దన్ గారు కండవాలు కప్పి స్వాగతం పలకడం జరిగినది.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఎమ్. చెంచిరెడ్డి, డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నడం జరిగినది.

తేది:15.03.2024,ఈరోజు ఉదయం ఒంగోలు నగరంలో శుభకార్యాలలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు & ఒంగోలు మాజీ శాసనసభ్యులు శ్...
15/03/2024

తేది:15.03.2024,
ఈరోజు ఉదయం ఒంగోలు నగరంలో శుభకార్యాలలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు & ఒంగోలు మాజీ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు.

1)ముందుగా రాత్రి నగరంలోని సరోవర్ హోటల్ నందు గాజుల శ్రీనివాసరావు గారి కుమారుని వివాహ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది,

2)నగరంలోని A1 ఫంక్షన్ హల్ నందు తావూరి వెంకట సుబ్బారావు గారి కుమార్తె వివాహ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది,

3)నగరంలోని విష్ణుప్రియా ఫంక్షన్ హల్ నందు మందాడి శ్రీనివాసరావు గారి కుమారుని వివాహ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది,

4) నగరంలోని 3వ డివిజన్ నందు సాదు ఆదినారాయణ గారి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.

తేది :15.03.2024,ఈరోజు రాత్రి ఒంగోలు నగరంలోని జనార్దన్ గారి నివాసం నందు 50వ డివిజన్ చెందిన వైసీపీ నాయకులు అంబటిపల్లి కాశ...
15/03/2024

తేది :15.03.2024,
ఈరోజు రాత్రి ఒంగోలు నగరంలోని జనార్దన్ గారి నివాసం నందు 50వ డివిజన్ చెందిన వైసీపీ నాయకులు అంబటిపల్లి కాశయ్య, మూడవత్ కాశీనాయక్, రమావత్ హనీనాయక్, రమావత్ ఈశ్వర్ నాయక్,ఇస్తావత్ నాగేశ్వరావు నాయక్ గార్లకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో టీడీపీ లోకి చేరడం జరిగినది, వారితో పాటు వారి కుటుంబ సభ్యులు 25 మందికీ జనార్దన్ గారు కండవాలు కప్పి స్వాగతం పలకడం జరిగినది.ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నడం జరిగినది.

తేది :15.03.2024,ఈరోజు ఉదయం ఒంగోలు నగరంలోని 21వ డివిజన్ నందు ఆ డివిజన్ కు చెందిన వైసీపీ నాయకులు గాలి శ్రీకాంత్, మెట్ల రా...
15/03/2024

తేది :15.03.2024,
ఈరోజు ఉదయం ఒంగోలు నగరంలోని 21వ డివిజన్ నందు ఆ డివిజన్ కు చెందిన వైసీపీ నాయకులు గాలి శ్రీకాంత్, మెట్ల రామకృష్ణ, రిటైర్డ్ MRO మెర్సి కుమారి గారు, పాలేటి రాజారావు, పల్లె ప్రశాంత్, మద్దెల శివ సాయి గార్లకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో టీడీపీ లోకి చేరడం జరిగినది, వారితో పాటు వారి సుమారుగా 90 మందికీ జనార్దన్ గారు కండవాలు కప్పి స్వాగతం పలకడం జరిగినది.ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు, డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నడం జరిగినది.

తేది:14.03.2024,ఈరోజు రాత్రి ఒంగోలు నగరంలోని కల్వరి టెంపుల్ నందు Dr. బ్రదర్ సతీష్ గారి ప్రార్థనలో పాల్గొని ఆశీర్వాదం తీస...
15/03/2024

తేది:14.03.2024,
ఈరోజు రాత్రి ఒంగోలు నగరంలోని కల్వరి టెంపుల్ నందు Dr. బ్రదర్ సతీష్ గారి ప్రార్థనలో పాల్గొని ఆశీర్వాదం తీసుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్, జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు..

Address

Guntur Road
Ongole
523001

Telephone

+919084912999

Website

Alerts

Be the first to know and let us send you an email when Office of Damacharla Janardhan Rao posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share