05/05/2025
ప్రకాశం :
పొన్నలూరు తహసిల్దార్ కార్యాలయంలో రెవిన్యూ ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి డోలా
ప్రజా సమస్యల పరిష్కారం పై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ
గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరిస్తున్నాం
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారు
సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తాం
రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు, పెట్టుబడులు చూసి ఓర్వలేకనే వైసీపీ విషం చిమ్ముతోంది
అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు
డా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి