15/07/2020
ప్రకృతి వైపరీత్యాల(డిజాస్టర్ మెనేజ్ మెంట్) సమయంలో పని చేసేవిధంగా కార్మికులకు శిక్షణను ప్రారంభించిన నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ శేఖర్ గారు...
గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు KTR గారి అదేశాలమేరకు ప్రతి నగరపాలక సంస్థలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండటానికి పని చేసేవిధంగా సిబ్బందికి శిక్షణ ఇచ్చి ఎటువంటి పరిస్థితుల్లో అయిన నగర ప్రజలకు సేవలు అందించే విదంగా అగ్నిమాపక సిబ్బంది తో కలిసి పని చేయటానికి ఉత్సాహవంతులైన కార్మికులకు శిక్షణ ఇవ్వటం జరుగుతున్నదని తెలిపారు....
వర్షాలు ఎక్కువగా కురిసి వరదలు వచ్చినప్పుడు, భూకంపాలు సంభవించిన ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగిన ఏవిదంగా స్పందించాలో శిక్షణ ఇవ్వటం జరుగుతుందని జిల్లా అగ్నిమాపక అధికారి మనోహర్ రెడ్డి గారు తెలిపారు ఈ కార్యక్రమంలో స్టేషన్ అగ్నిమాపక అధికారి రంజిత్ రెడ్డి గారు, MHO డా. శ్రీనివాస్ గారు, మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ నటరాజ్ గౌడ్, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్లు ప్రశాంత్, శ్రీకాంత్ పాల్గొన్నారు....