Telugu Desam Party: Nidadavole

Telugu Desam Party: Nidadavole Official Page of TDP Nidadavole

28/02/2026

ఇద్దరు అనాధ బాలికలకు ఆసరాగా నిలిచిన "పీ-4"పథకం. నగదు డిపాజిట్ తో ఆర్థిక భరోసా కల్పించిన సీఎం చంద్రబాబు


28/02/2026

ప్రజల మధ్యకు ప్రజా నాయకుడు రాగానే, ఇది ఆ ప్రజలు చూపించే అభిమానం, ఆ ప్రజా నాయకుడు చూపించే ఆప్యాయత.
#పేదలసేవలో




వీడియోలను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. యువ గళం పాదయాత్ర సందర్భంగా గవర...
28/02/2026

వీడియోలను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. యువ గళం పాదయాత్ర సందర్భంగా గవర కులస్తులతో జరిగిన ఒక ప్రత్యేక సమావేశం లో యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ ప్రస్తావించిన విషయాలను ఎడిట్ చేసి కొందరు సోషల్ మీడియాలో ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ లు, మరీ ముఖ్యంగా గవర కులస్తుల పరిస్థితి ఎలా ఉండేదో వివరిస్తూ తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెచ్చిన చైతన్యం, ఇచ్చిన రాజకీయ ప్రాతినిధ్యం ఎంతటి ప్రభావం చూపిందో శ్రీ నారా లోకేష్ వివరించిన వీడియో ను ఉద్దేశ్యపూర్వకంగా కొందరు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మానవ వనరుల, ఐటీ శాఖల మంత్రి గా శ్రీ నారా లోకేష్ అద్భుత విజయాలు సాధిస్తూ యువతరాన్ని ఉత్తేజపరుస్తుంటే ఓర్వలేని కొందరు కుత్సిత రాజకీయ నాయకులు ఆయన వ్యక్తిత్వాన్ని కించపరచాలని చూస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

అనకాపల్లి జిల్లాలో బ్లూ జెట్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి న...
28/02/2026

అనకాపల్లి జిల్లాలో బ్లూ జెట్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 82వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.



దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. రేపు సెలవు దినం కావడంతో, ఒక్క రోజు ముందుగానే రాష్ట్రమ...
28/02/2026

దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. రేపు సెలవు దినం కావడంతో, ఒక్క రోజు ముందుగానే రాష్ట్రమంతటా పండగ వాతావరణంలో జరుగుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. ఉదయం 11 గంటలకే 80% పైగా పెన్షన్ల పంపిణీ పూర్తైంది.

మరికాసేపట్లో విజయనగరం జిల్లా రావివలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు గారు.

#పేదలసేవలో




• కష్టకాలంలో వెన్నంటి నిలిచిన పవన్ కళ్యాణ్ నాకు జీవితాంతం పెద్దన్నే.. "ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 "సదస్సులో ఐటీ ,విద్యాశాఖల...
28/02/2026

• కష్టకాలంలో వెన్నంటి నిలిచిన పవన్ కళ్యాణ్ నాకు జీవితాంతం పెద్దన్నే.. "ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 "సదస్సులో ఐటీ ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్పష్ఠీకరణ

• ఈ ఏడాది చివరి నాటికి 10.6 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తాం.. వ్యవసాయం, హౌసింగ్ బడ్జెట్ పై సీఎం చంద్రబాబు

• ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ చేసి త్వరలో "మనమిత్ర 2.0 "ను ప్రారంభిస్తాం.. అసెంబ్లీలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• రూ 2,300 కోట్ల పెట్టుబడితో 1,750 మందికి ఉద్యోగాలు కల్పించే "బ్లూ జెట్ హెల్త్ కేర్" పరిశ్రమకు రాంబిల్లి సెజ్ లో నేడు శంకుస్థాపన చేయనున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• చీపురుపల్లిలో హెచ్ పీ వీ వాక్సినేషన్ , రావివలసలో ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమాలలో నేడు పాల్గొననున్న సీఎం చంద్రబాబు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/Yjtac


27/02/2026

రథాలు తగలబెట్టారు, విగ్రహాలు ధ్వంసం చేశారు, ఇప్పుడు లడ్డూ కల్తీ బయటకు వచ్చింది.
జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఎదురు దాడి చేయకుండా, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి.





27/02/2026

2019-2024 మధ్య తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది. రాష్ట్రంలో సీనియర్ మంత్రిగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు క్షమాపణ చెబుతున్నాను. భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తిరుమలలో ప్రపంచ స్థాయి టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నాము అలాగే ఈ మహాపాపంలో భాగస్వాములు అయిన నిందితులను ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. వారికి చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటాం. - నారా లోకేష్, రాష్ట్ర హెచ్చార్డీ మరియు ఐటీ శాఖా మంత్రి

జగన్ నోట  'ప్రాజెక్టు కడతా', 'అభివృద్ధి చేస్తా' అన్న మాటలు వస్తే నిజమని ఎవరూ నమ్మరు.  అయినా నాలుగు సార్లు చెప్పేసరికి ఒక...
27/02/2026

జగన్ నోట 'ప్రాజెక్టు కడతా', 'అభివృద్ధి చేస్తా' అన్న మాటలు వస్తే నిజమని ఎవరూ నమ్మరు. అయినా నాలుగు సార్లు చెప్పేసరికి ఒకవేళ పొరబాటున చేసేస్తాడేమో అనుకున్నారు. కానీ జగన్ విషయంలో జనం నమ్మిందే నిజమైంది. ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండానే ఎన్నికలకు ముందు వెలిగొండను జాతికి అంకితం అనేశాడు జగన్. ఎంత మోసపోయాం అనుకున్నారు జనం.


27/02/2026

సీఎం చంద్రబాబు గారి ఆదేశాలతో రాష్ట్రమంతా యుద్ధ ప్రాతిపదికన రోడ్లు వేస్తున్నారు. దీనిలో భాగంగా అనకాపల్లి - చోడవరం రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి.


27/02/2026

ఇరిగేషన్ వ్యవస్థ మరమ్మత్తులకు కూడా గత వైసీపీ ప్రభుత్వం పైసా కూడా కేటాయించలేదు.

27/02/2026

జగన్ చేసిన తిరుమల లడ్డూ కల్తీ పై మేము సిద్ధం అని ప్రభుత్వం చెప్తున్నా, బెంగుళూరులో ఉన్న జగన్ ఆదేశాల ప్రకారం, చర్చ జరగనివ్వకుండా రప్పా రప్పా వేషాలు వేస్తున్న వైసీపీ ఎమ్మెల్సీలు..

ఈ దేశంలో హిందూ ధర్మం పాటించే ప్రతి ఒక్కరికీ, మీ నిజ స్వరూపం తెలిసిపోతుందని భయమా
YS Jagan Mohan Reddy ?






Address

Nidadavole

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Nidadavole posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Nidadavole:

Share