Telugu Desam Party: Nellimarla

Telugu Desam Party: Nellimarla Official Page of TDP Nellimarla

జగన్ కంటే అజ్ఞాని ఎవరుంటారులే అనుకుంటే నేనున్నా అని ముందుకు వచ్చాడు పేర్ని నాని.  బ్రిడ్జ్ ఆట అంటే పేకాట అంట. 2024 మార్చ...
03/06/2026

జగన్ కంటే అజ్ఞాని ఎవరుంటారులే అనుకుంటే నేనున్నా అని ముందుకు వచ్చాడు పేర్ని నాని. బ్రిడ్జ్ ఆట అంటే పేకాట అంట. 2024 మార్చి 4న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక మార్గదర్శకాల ప్రకారం 'బ్రిడ్జ్' ఆట అనేది ఒక అధికారిక 'మైండ్ స్పోర్ట్'. అలాగే Bridge Federation of India కు కూడా కేంద్ర గుర్తింపు ఉంది.



03/06/2026

గుంటూరు నగరంలో అత్యాధునిక వైద్య సేవలకు కొత్త కేంద్రంగా నిలిచిన 'లలితా పీవీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్' ఆసుపత్రిని సీఎం చంద్రబాబు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి వైద్య సేవలు మరియు సౌకర్యాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.


03/06/2026

చీజ్‌కు, నెయ్యికి తేడా తెలియని నీకు..
BRIDGE అనే ఆటకు, పేకాటకు ఏమి తేడా తెలుస్తుందిలే ?

గొడ్డలి పార్టీకి నరకడం, చంపడం, వేట్లు వేయడం బాగా తెలుసు. కానీ ఉద్యోగాల గురించి, నోటిఫికేషన్ల గురించి అర్థం చేసుకునే బుర్రలు ఎక్కడ ఉన్నాయి? జగన్‌కు మించిన కోడి బుర్ర పేర్ని నాని లాంటి వారిదే.

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో గుర్తించిన 65 క్రీడా విభాగాలు రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా నిర్ణయించినవి కావు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే ఈ జాబితాను రూపొందించారు.

2024 మార్చి 4న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక మార్గదర్శకాల ప్రకారం క్రీడా విభాగాలను Category-A, Category-Bగా విభజించి, ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. ఈ క్రమంలోనే 'బ్రిడ్జ్' ఆటను కూడా కేంద్ర ప్రభుత్వం అధికారిక 'మైండ్ స్పోర్ట్' (Mind Sport)గా గుర్తించింది. అలాగే Bridge Federation of India కు కూడా కేంద్ర గుర్తింపు ఉంది.

అయితే గొడ్డలి పార్టీకి మాత్రం BRIDGE అంటే వాళ్ల ఇళ్లలో ఆడుకునే పేకాట అనే కోడి బుర్ర మైండ్‌సెట్ ఉంది. డీఎస్సీ ద్వారా ఎంపికైన 16 వేల మంది బడుగు, బలహీన వర్గాల యువతను జగన్ రెడ్డి ఇలా హేళన చేస్తున్నాడు.


03/06/2026

5 ఏళ్లలో 5 జాబ్ క్యాలెండర్లు ఇస్తానని చెప్పి, 5 సాక్షి క్యాలెండర్లు వదిలాడు ..

ఇలాంటి గొడ్డలి పార్టీ నేతలు, యువతకు ఉద్యోగాలు వస్తే తట్టుకోలేకపోతున్నారు.. గొడ్డలి వేటు వేస్తున్నారు..



ఐదేళ్ళు నిరుద్యోగుల విలువైన కాలాన్ని నాశనం చేసింది చాలక, కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పెడుతుంటే అడ్డుకోడానికి జగన్ 241 క...
03/06/2026

ఐదేళ్ళు నిరుద్యోగుల విలువైన కాలాన్ని నాశనం చేసింది చాలక, కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పెడుతుంటే అడ్డుకోడానికి జగన్ 241 కేసులు వేయించాడు. అయినా డీఎస్సీ జరిగేసరికి తట్టుకోలేక కష్టపడి చదివి పరీక్షలు రాసి టీచర్ ఉద్యోగాలు సాధించిన వాళ్ళని డబ్బులిచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారు అంటూ అవమానిస్తున్నాడు. ఇది విని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీచర్లు.



03/06/2026

బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్ తో ఉద్యోగాలు ఇవ్వటం జగన్ వ్యతిరేకమా ? టీచర్లు అంటే జగన్ రెడ్డికి మొదటి నుంచి కడుపు మంటే.. ఆ కడుపు మంటతోనే డీఎస్సీ పై ఫేక్ ప్రచారం చేస్తున్నాడు.



మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియ గురించి జగన్ చేస్తున్న ప్రచారం మొత్తం ఫేక్ ప్రచారమే. దరఖాస్తుల సమర్పణ నుంచి...
03/06/2026

మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియ గురించి జగన్ చేస్తున్న ప్రచారం మొత్తం ఫేక్ ప్రచారమే. దరఖాస్తుల సమర్పణ నుంచి ధ్రువపత్రాల అప్‌లోడ్, పరిశీలన, ధృవీకరణ, ప్రాధాన్యత జాబితా తయారీ వరకు మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించడం ద్వారా పూర్తి పారదర్శకత మరియు బాధ్యతాయుత మైన నియామకాలు జరిగాయి.



03/06/2026

దేశంలో కరెంటు చార్జీలు తగ్గించిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. యూనిట్‌కు 13 పైసలు తగ్గించాం. విద్యుత్ ఉత్పత్తి ఖర్చును మరింత తగ్గించి, ఆ ఫలితాలను ప్రజలకు అందించాలని చంద్రబాబు గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆ దిశగా మా ప్రభుత్వం పని చేస్తోంది.




• "సర్" పై అవగాహన పెంచుకోవాలి .కూటమి పార్టీలను సమన్వయం చేసుకొని ప్రతి ఓటునూ మ్యాపింగ్ చేయాలి.. పార్టీ శ్రేణులకు దిశానిర్...
03/06/2026

• "సర్" పై అవగాహన పెంచుకోవాలి .కూటమి పార్టీలను సమన్వయం చేసుకొని ప్రతి ఓటునూ మ్యాపింగ్ చేయాలి.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు

• ఆరు రోజుల పర్యటన నిమిత్తం రష్యా రాజధాని మాస్కో చేరుకున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ .సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగే ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొననున్నారు

• ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రాధాన్యతనిస్తూ "గోదావరి పుష్కరాలు".." గోదావరి పుష్కరాలు 2027" నిర్వహణపై సమీక్షలో సీఎం చంద్రబాబు

• 6 నెలల్లోనే తుంగభద్ర కు 33 కొత్త గేట్లు. ఈ నెలాఖరున ఏపీ ,కర్ణాటక సీఎంల తో ప్రారంభం.. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి

• పచ్చిరొట్ట పంట సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.62.2 0 కోట్ల సబ్సిడీని కేటాయించింది.. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/fQDZV



02/06/2026

సీఎం చంద్రబాబు గారు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన నాయకుడు. ఇప్పటికే ఉన్న నగరాల సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించుకుంటూనే కొత్త గ్రీన్‌ఫీల్డ్ నగరాలను నిర్మించాలని ఆయన విశ్వసిస్తారు. హైదరాబాద్ ఒక బ్రౌన్‌ఫీల్డ్ నగర అభివృద్ధి నమూనా కాగా, అమరావతి పూర్తిగా కొత్తగా నిర్మితమవుతున్న గ్రీన్‌ఫీల్డ్ నగరం.


Address

Nellimarla

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Nellimarla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Nellimarla:

Share