Telugu Desam Party: Narasannapeta

Telugu Desam Party: Narasannapeta Official Page of TDP Narasannapeta

• 18 గిగావాట్ల ను ప్రధాన గిడ్ కు కనెక్ట్ చేసేందుకు సుమారు రూ.22,000 కోట్లతో ప్రతిపాదనలు.. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం చ...
30/05/2026

• 18 గిగావాట్ల ను ప్రధాన గిడ్ కు కనెక్ట్ చేసేందుకు సుమారు రూ.22,000 కోట్లతో ప్రతిపాదనలు.. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు స్పష్ఠీకరణ

• తమిళనాడు రాష్ట్రంలోని షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ నరసింహ స్వామిని దర్శించుకున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• మహిళలను ఓటర్లుగా కాదు, నాయకత్వ శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్.. హోమ్ శాఖామంత్రి వంగలపూడి అనిత

• కాలుష్య రహిత గోదావరి పుష్కర నిర్వహణకు ప్రణాళిక ..అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

• ఆంధ్రప్రదేశ్ లో సైబర్ నేరాలకు పాల్పడితే, తప్పించుకోలేమనే భయం క్రిమినల్స్ కు కలగాలి.. సైబర్ నేరాల అడ్డుకట్టకు పోలీసు శాఖ కార్యాచరణ పై సమీక్షలో సీఎం చంద్రబాబు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/kZ9jW


29/05/2026

రాష్ట్రంలో జెన్-జీ ఆలోచనలను మంత్రి నారా లోకేష్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియా దుర్వినియోగంపై మాట్లాడారు. డీఎస్సీపై ప్రతిపక్ష నేత నిరాధార ఆరోపణలు చేసి బెంగళూరుకు పారిపోయారని, ముఖంపై బురదజల్లి మీరే తుడుచుకోవాలన్నట్లుగా ప్రవర్తించారని మంత్రి లోకేష్ గుర్తుచేశారు.

29/05/2026

మళ్లీ ఆ గొడ్డలి పార్టీ విధ్వంసం మనకు వద్దు..

“విధ్వంసం” అనే మాట రాజులు యుద్ధాలు చేసిన సమయంలో, జపాన్‌పై అణుబాంబులు పడినప్పుడు విన్నాం. మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో గొడ్డలి పార్టీ పాలనలో “విధ్వంసం” అనే మాట విన్నాం.




#నాతెలుగుదేశంనాబాధ్యత

29/05/2026
29/05/2026

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహానాడు సందర్భంగా జెన్-జీతో నారా లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

యువత అభిప్రాయాలు తెలుసుకున్న లోకేష్, రాష్ట్రంలో జీనోమ్ రీసెర్చ్ కి సంబంధించి ఉన్న గ్యాప్ గురించి చర్చించారు. దాని పై త్వరలోనే ఒక కార్యచరణతో ప్రభుత్వం ముందుకొస్తుందని మాట ఇచ్చారు.

29/05/2026

విద్యుత్ సంస్కరణలకు ఆద్యుడు చంద్రబాబు గారు..

ట్రూ-డౌన్ అమలు అనేది కేవలం కరెంట్ బిల్లులకు సంబంధించిన అంశం కాదు. ఇది మన రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, పరిశ్రమల పురోగతి, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన విషయం. 1947 నుంచి 1995 వరకు రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులుగా పని చేసినప్పటికీ, కేవలం 5,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరిగింది.

1995లో చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తరువాత విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చి, విద్యుత్ రంగానికి కొత్త బాట వేశారు. కేవలం 10 ఏళ్ల కాలంలోనే మరో 5,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని పెంచిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది.




#నాతెలుగుదేశంనాబాధ్యత

29/05/2026

అధికారంలో ఉంటే రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసిన జగన్ .. ప్రజలు ఛీ కొట్టి గద్దె దింపేస్తే అంబేద్కర్ రాజ్యాంగం గుర్తొచ్చింది.

29/05/2026

ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్న సత్సంబంధాల పై గిట్టని వాళ్ళు అనేకం అనుకోవచ్చు. కానీ ఈ బంధం వల్లనే విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడింది. విశాఖ రైల్వే జోన్ సాకారమైంది. గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్, AMCA వంటి ఎన్నో ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయి. ఐదేళ్ళ విధ్వంసం నుండి వికాసం వైపుకు ఏపీ పయనిస్తోంది.




#నాతెలుగుదేశంనాబాధ్యత

టీడీపీకి కార్యకర్తే అధినేత అని మరోసారి నిరూపించింది మహానాడు-2026. ఒకే ఒక్క పిలుపును అందుకుని మహానాడుకు తామే అధినేతలై రాష...
29/05/2026

టీడీపీకి కార్యకర్తే అధినేత అని మరోసారి నిరూపించింది మహానాడు-2026. ఒకే ఒక్క పిలుపును అందుకుని మహానాడుకు తామే అధినేతలై రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్ల బాధ్యతలను తామే తీసుకుని మహానాడును విజయవంతం చేసారు కార్యకర్తలు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతోంది తెలుగుదేశం.





#నాతెలుగుదేశంనాబాధ్యత

29/05/2026

విజన్ 2020 అని చంద్రబాబు గారు చెప్పిన రోజు నేను చదువుకుంటున్నా..
విజన్ 2047 అని ఈ రోజు చంద్రబాబు గారు చెప్తున్నారు, నేను ఇప్పుడు ఆయన మంత్రివర్గంలో ఉన్నా..





#నాతెలుగుదేశంనాబాధ్యత

Address

Narasannapeta

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Narasannapeta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Narasannapeta:

Share