24/01/2026
రేపు వైస్సార్సీపీ నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త *డాక్టర్ దారా సుధీర్ గారు* *ముచ్చుమర్రి పంపు హౌస్ వద్దకు వేలాది మంది రైతులతో ధర్నా చేయడానికి వస్తున్నారని డాక్టర్ దారా సుధీర్ గారి* నాయకత్వంలో ధర్నా కార్యక్రమము జరుగుతే కూటమి ప్రభుత్వ కూసాలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలో కదులుతాయి అన్ని తెలుసుకున్న కూటమి ప్రభుత్వ పెద్దలు ఆగమేఘాల మీద మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా కేసీ ఆయకట్టు రైతులకు నీరు విడుదల చేయడం రైతుల సమస్యల పట్ల వైస్సార్సీపీ పార్టీకీ ఉన్న నిబంధతకు నిదర్శనం అన్ని వైస్సార్సీపీ సీనియర్ నాయకులు పగిడ్యాల మండల కన్వీనర్ పుల్యాల నాగిరెడ్డి గారు తెలిపారు కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేఖంగా యువనాయకులు *బైరెడ్డి సిద్దార్థ రెడ్డి* గారి ఆదేశాల మేరకు *డాక్టర్ దారా సుధీర్ గారి* నాయకత్వంలో పోరాటాలు చేస్తామని తెలిపారు