10/02/2021
భారతీయజనతాపార్టీ ములుగుమండ అధ్యక్షులు ఇమ్మడిరాకేష్ యాదవ్ ఆద్వర్యంలో ములుగు జిల్లా అదనపు కలెక్టర్ గారికి ములుగు మండలం మల్లంపల్లి గ్రామ శివారులోని హుమ్మాయ్ నగర్ చింతగట్టు ఎర్ర చెరువు శిఖంను కాపాడాలని వినతిపత్రం జిల్లాఅధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గసభ్యులు అజ్మీర కృష్ణవేణి నాయక్ లు ఇచ్ఛారు హుమ్మాయ్నగర్,కుమ్మరి పల్లి , మంచినీళ్ల పల్లి, గ్రామాలకు సాగునీరుఅందించే చింతగట్టు ఎర్ర చెరువు శిఖం ఆక్రమనకు గురి అయింది.ఎన్నో సంవత్సరాల నుండి రైతులు ఈ చెరువు పై ఆదార పడి పంటలుసాగు చేసుకుంటుంటే భూ ఆక్రమణ దారులు ఈ చెరువు పై కన్నేసి ఖబ్జా చేస్థున్నారు. ఈ మూడు గ్రామాల రైతులకు న్యాయంచేయాలని అదనపు కలెక్టర్ గారికి వినతిపత్రంఅందజేశారు.రైతు ప్రభుత్వం అన్న KCR వారి నేత లే కబ్జాలకు పాల్పడుతున్నారు.వీరిపై వెంటనే చర్యలు తీసుకొని అక్రమాలకు గురైన చెరువు ను కాపాడి రైతులకు న్యాయం చేయాలని కోరారు లేని పక్షంలో బిజెపి ఆద్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రదాన కార్యదర్శి నగరపు రమేష్ జిల్లా కార్యదర్శి శీలమంతుల రవీంద్రా చారి సీనియర్ నాయకులు పోరిక ఉత్తమ్ కుమార్ బాణాల రాజ్ కుమార్ మండల ప్రధాన కార్యదర్శి కోయిల కవిరాజు మండల ఉపాద్యక్షులు హట్కర్ రాజ్ కుమార్ యువమోర్చ జిల్లా అద్యక్షులు కొత్త సురెందర్ ఒబిసి మోర్చ జిల్లా అద్యక్షులు రాయికంటి పరమేశ్వర్ యువమోర్చ నాయకులు దొంతిరెడ్డి రాకేష్ రెడ్డి యువమోర్చ జిల్లా ప్రదాన కార్యదర్శి సానికొమ్ము హరీష్ రెడ్డి యువమోర్చ జిల్లా ఉపాద్యక్షులు అజ్మీర కిషోర్ నాయక్ యువమోర్చ జిల్లా కార్యదర్శి కల్లెపల్లి ప్రవీణ్ యువమోర్చ మండల అద్యక్షులు పోలవేణి సురెందర్ చల్లా రాము యాద సంపత్ ఎల్కతుర్తి శివరాం తదితరులు పాల్గొన్నారు