31/08/2025
శ్రీ గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి, మరియు వారి తల్లిపై నిండు సభలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా #రాహుల్గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని మూడు చింతలపల్లి మున్సిపాలిటీ లో బిజెపి అధ్యక్షులు తప్పెట్ల నరేందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు నంద్యాల శ్రీనివాస్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు k సుధాకర్ నాయక్ గారు, జిల్లా IT&SM సోషల్ మీడియా కన్వీనర్ రవిందర్ రెడ్డి, మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు పరమేష్ గౌడ్, కార్యదర్శి హనుమంతు, జగన్మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు రవీందర్, సుధాకర్, అరుణ్, సత్యనారాయణ, ఆగమయ్య మరియు పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు..
nandala.567