04/11/2025
నాగర్కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కారును ఢీకొట్టిన టిప్పర్..ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చెన్నారం స్టేజ్ వద్ద, అచ్చంపేట నుండి హైదరాబాద్ వెళ్తున్న కారును ఢీకొట్టిన టిప్పర్ లారీ
ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం అవ్వగా, తీవ్ర గాయాలపాలైన మద్దెల రమ్య, ఆనంద్ అనే ఇద్దరిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు