01/04/2024
పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు శ్రీ తోట సీతారామలక్ష్మి గారు Thota Sita Rama Lakshmi garu , తోట సత్యనారాయణ గారు, తోట జగదీష్ గారిని నరసాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.