05/09/2026
కాంగ్రెస్ పేదల భూములు దోపిడీ చేయడానికి తీసుకవచ్చిన 22A నిషేదిత భూముల జాబితా రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ Naraparaju Ramchander Rao గారు, బీజేపీ శాసన సభ పక్ష నేత శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ Eatala Rajendar గారు, ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు చేపట్టిన 22A మహా దీక్షల్లో పాల్గొనడం జరిగింది.