07/04/2024
ఈరోజు మదనపల్లి పట్టణంలో ని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం కాలనీ గేట్ నందు నిమ్మనపల్లి మండలం కొండయ్య గారి పల్లి పంచాయతీకి చెందిన 200మంది యువకులు నిమ్మనపల్లి జడ్పిటిసి ఆర్ఐ రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార అహ్మద్ గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జింక వెంకట చలపతి గారు పార్టీ సీనియర్ నాయకులు యువకులు లియాఖట్ అలీ గారు యువ నాయకులు ఖాదర్ (యువ) పాల్గొన్నారు పార్టీలో చేరిన వారిలో హేమంత్, చరణ్, శబరీష్, అబులు సింగ్, అభిరాం, దీపక్, రమణా ,చందు, సంతోష్, భార్గవ, ఫిరోజ్ ఖాన్ తదితరులు