iTDP Machilipatnam

iTDP Machilipatnam సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు..���

16/01/2024

చంద్రబాబు గారి కేసులో తీర్పును వెల్లడిస్తున్న జస్టిస్ బోస్ - భిన్న తీర్పులు ఉన్నాయన్న జస్టిస్ బోస్ - చంద్రబాబుకు 17A వర్తిస్తుందన్న జస్టిస్ బోస్

26/12/2023

రేపటి నుండి పారిశుద్ధ్య కార్మికులు సమ్మె ....

పారిశుద్ధ్య కార్యక్రమాల బాధ్యత సచివాలయ సిబ్బందికి అప్పగించిన పూలన్న..

14/11/2023

ఇటీవల వైఎస్ఆర్సిపి నాయకులు కొంత మంది చంద్రబాబు నాయుడు గారిని మాటకు ముందు వెన్నుపోటు దారుడు అని అంటున్నారు. చంద్రబాబు బాబు గారు వెన్నుపోటు దారుడు తెలుగుదేశం పార్టీ రక్షకుడు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుటుంబం చాలా పెద్ద కుటుంబం. రామారావు గారు మన ఖర్మ కాలి ఒక దుష్ట శక్తీ అయన జీవితం లోకి ప్రవేశించింది. తెలుగుదేశం పార్టీ ని ఆయన్ని కూడా నాశనం చేయాలి అని కంకణం కట్టుకుని ఆయనకి అయిన వాళ్ళని అందర్నీ దూరం చేసి పార్టీ ని తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవటానికి ప్రయత్నం చేసిన సందర్బంలో రామారావు గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏక పక్షాన సమావేశం అయ్యి, హిమాలయ పర్వతాల అంత ప్రతిష్ట గల వ్యక్తి ని కాపాడుకోవటానికి చంద్రబాబు గారిని బతిమాలి పార్టీ బాధ్యత లను అయన నెత్తి మీద పెట్టి ఆ దుష్ట శక్తిని బయటకు పంపించి రామారావు గారిని కాపాడుకోవాలని చంద్రబాబు ని కోరారు అనంతరం పార్టీ నాయకులు, ప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యుల అందరి కోరిక మేరకు ఆ లపాకీ ని నిర్వీర్యం చేయగా తిరిగి కుటుంబ సభ్యులు అందరితో సమావేశం అయ్యి మీరు కోరిన పని చేశాను ఇక మీ ఇష్టం పార్టీ ని ఎలా నదుకుపుకుంటారో అని చెప్పగా వారందరూ ముక్త కంఠం తో ఏకమై మీరే అందుకు సమర్థులు మీరే పార్టీ ని పార్టీ ప్రతిష్ట ని ప్రజల్ని కాపాడే బాధ్యత మీరే తీసుకోండి అని అయన చేతుల్లో పార్టీ ని పెట్టారు ఆలా అయన పార్టీ బాధ్యత లని చేపట్టి తెలుగుదేశం పార్టీ ని రక్షించారు.ఇది పార్టీ అంతర్గత నాయక మార్పిడి తప్ప వెన్నుపోటు ఎలా అవుతుంది. ఎవరైనా ఈ సారి వెన్నుపోటుదారుడు అంటే వారి నాలుక చీల్చి పారేస్తాం.

అయన ఎప్పటికి తెలుగుదేశం పార్టీ కి రక్షకుడే. తెలుగు ప్రజలకు ఇష్టుడే. ఖబర్ధార్.. 💪💪💪

06/11/2023

*ప్రజల హక్కులు కాలరాస్తున్న జగన్ పాలన*

*అధికారంతో మూసుకుపోయిన జగన్మోహన్ రెడ్డి కళ్ళను తెరిపిద్దాం.*

*జగన్మోహన్ రెడ్డి కేవలం ఓటమి భయంతోనే చంద్రబాబు గారిపై కొల్లు రవీంద్ర గారి పై అక్రమ మద్యం కేసులు* -

రుద్రవరం, కృష్ణారావు పేట, ఆర్ గొల్లపాలెం కు చెందిన *"బాబు ష్యూరిటి - భవిష్యత్ కు గ్యారెంటీ"* *ప్రజా వేదిక* కార్యక్రమం రుద్రవరం గ్రామంలో నిర్వహించారు. మహానాడు వేదికగా ప్రకటించిన మినీ మ్యానిఫెస్టోను ప్రజలకు తెలియచేసి ఈ నియంత పాలనలో అవినీతి, అరాచకాలను, మహిళలకు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశ పెట్టిన మహా శక్తి పథకాలను ప్రతి ఇంటికి వెళ్ళి వివరించడం జరిగింది....

ఈ సందర్బంగా స్థానిక ప్రజలు మంచినీటి సమస్య - ఇంటింటికి కొళాయి కావాలి అని కోరారు.

డ్రైనేజీ తెలుగుదేశం హయాంలో నిర్మిస్తే ఇప్పుడు 4 సంవత్సరాలనుండి కనీసం అందులో మట్టి తీయించకపోవడంతో డ్రైనేజీలు పుడిపోయి తీవ్ర డ్రైనేజీ సమస్య ఏర్పడిందని నీలిమ గారి దృష్టికి తెచ్చారు.

మినీ వాటర్ ట్యాంక్ నిర్మించాలి, కమ్యూనిటీ హాల్ సిదిలావస్థకు చేరుకుంది. దానిని పునర్ నిర్మించాలి కోరారు

తెలుగుదేశం పార్టీ హయాంలో రోడ్లు వేస్తే ఇప్పటివరకు ఒక్క రోడ్ వేయలేదు.. చిన్న చిన్న గోతులు కూడా పుడ్చలేదు దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సమస్యలు తెలిపారు.

సమస్యలపై నీలిమ గారు స్పందిస్తూ టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.

*ఈ సందర్బంగా కొల్లు నీలిమ గారు మాట్లాడుతూ*..

*అధికారంతో మూసుకుపోయిన జగన్మోహన్ రెడ్డి కళ్ళను తెరిపిద్దాం అని పిలుపు నిచ్చారు.*

జగన్ రెడ్డి నాలుగు సంవత్సరాల పాలనలో రాష్ట్రం ఏ రకంగా నాశనం అయిందో, కరెంట్ బిల్లులు,నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటాయో,కనీసం రోడ్లపై పడిన గుంతలను కూడా పూడ్చలేని దుస్థితిలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఉందన్నారు.

ప్రజలపై చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం అన్నారు. జగన్ రెడ్డి పేదవాడికి పది రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు గుంజుతున్నాడు అన్నారు.

అమ్మ ఒడి నాన్న బుడ్డికి సరిపోవటం లేదన్నారు. కనీసం పిల్లలు తినే పౌష్టిక ఆహారంలో కూడా అవినీతికి పాల్పడడం జగన్ రెడ్డి నైజం అన్నారు.

జగన్ రెడ్డికి దోచుకోవడం దాచుకోవడం తప్ప పాలన చేత కాదన్నారు. రాబోయే ఎన్నికల్లో సైకో జగన్ రెడ్డిని రాష్ట్రం నుండి తరిమేయాలన్నారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదంతో మనమందరం చంద్రబాబు గారికి మద్దతు పలకాలన్నారు.

ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు, యువత ఉద్యోగ ఉపాధి లేకుండా చేశారు, యువత గంజాయికి బానిస అయ్యారు. మహిళలకు రక్షణ లేకుండ పోయింది పేర్కొన్నారు.

జగన్మోహన్ రెడ్డి కేవలం ఓటమి భయంతోనే చంద్రబాబు గారిపై కొల్లు రవీంద్ర గారి పై అక్రమ మద్యం కేసులు పెట్టాడు.

చంద్రబాబునాయుడు గారు మరియు కొల్లు రవీంద్ర గార్ల పై అక్రమ కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధిస్తున్నాడు.

జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనలో ప్రజలు విసిగి వేసారి పోయారు.

జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యాన్ని రాష్ట్రంలో ఏరులై పారిస్తున్నాడు.

తన సొంత బ్రాండ్లతో నకిలీ మద్యాన్ని పేద, బడుగు, బలహీన వర్గాల చేత తాగించి వారి ప్రాణాలను హరించి వేస్తున్నాడని, ఎన్నో వేల కుటుంబాలు ఈ నకిలీ మద్యం వలన రోడ్ న పడుతున్నాయని, మద్యం పాలసీ ద్వారా లక్షల కోట్లు దోచి వేసిన ఈ జగన్మోహన్ రెడ్డి మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి మరియు కొల్లు రవీంద్ర గార్ల పై అక్రమ కేసులు పెట్టడం దారుణమని పేర్కొన్నారు.

జగన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని ఎంతగా అణచి వేయాలని చూసినా, పసుపు సైన్యం అంతకు రెండింతలు కసిగా పనిచేస్తుందన్నారు.

ప్రజలందరూ ఈ జగన్ చేసే అరాచకాలను చూస్తున్నారని రాబోయే ఎన్నికల్లో వాళ్లే వైసీపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

*ఈ కార్యక్రమంలో గొర్రెపాటి గోపీచంద్, కుంచె నాని, కాగిత వెంకటేశ్వర రావు, లంకే నారాయణ ప్రసాద్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, కాగిత గోపాల్ రావు, నీలం రామకృష్ణ, నీలం రమేష్, దేవరపల్లి అనిత, గుమ్మడి విద్యా సాగర్, కరెడ్ల సుశీల, వసంత కుమారి, బుడ్డబ్బయ్, జయలక్ష్మి, రాజులపాటి సత్యనారాయణ, బండారు నాని, లింగం విజయ్, గోరిపర్తి సుబ్రహ్మణ్యం, కృష్ణ రావు పేట నాగేశ్వర రావు, భగవాన్, అప్పారావు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.*

*సమావేశం అనంతరం అక్రమకేసులను నిరసిస్తూ డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.*

06/11/2023

*అబద్దాల ముఖ్యమంత్రిని ఇంటికి పంపిద్దాం*

*చంద్రబాబుకు లోకేష్ బాబు వస్తున్న ఆదరణ ఓర్వలేకనే అక్రమ కేసులు*

*రాష్ట్రమంతా పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తున్నాడని కొల్లు రవీంద్ర గారిపై అక్రమ కేసులు.*

గత ఎన్నికల్లో అన్ని అబద్ధాలు చెప్పి అధికారం పొందిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపండని *కొల్లు నీలిమ* గారు పిలువు నిచ్చారు.

30, 31 డివిజన్ ల బాబు షూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ" *ప్రజావేదిక* కార్యక్రమం శారదా నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించడం జరిగినది.

ఈ సందర్బంగా నీలిమ గారు మాట్లాడుతూ* జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు ఏమి తప్పు చేశాడో నిరూపించాలని పేర్కొన్నారు.

నువ్వు గెలిచిన నాలుగు నెలలకే స్కిల్ డెవలప్మెంట్ లో నెంబర్ వన్ అని అవార్డు తీసుకుంది నీకు గుర్తు లేదా అని అన్నారు.

ప్రపంచంలోనే అన్ని దేశాలలో చంద్రబాబుకు మద్దతు ఉందని ఒక్క ఉద్యోగం ఇవ్వని జగన్ కు ఏం తెలుసు చంద్రబాబు గురించి అని యువతకు ఉద్యోగాలు ఉపాధి కావాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని వారు అన్నారు.

అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ మెహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాలా. నాశనం చేశాడు అన్నారు.

స్వర్ణంద్ర ప్రదేశ్ గా వున్న రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా మార్చాడు, యువతను గంజాయికి బానిసలూ చేసాడు, శ్రామికుల శ్రమను మద్యం రూపంలో దోచుకుంటున్నాడు, నాడు మధ్యాన్ని నిషేధం చేస్తానని చెప్పి ఇప్పుడు విచ్చల విడిగా అమ్ముకుంటున్నాడు.

నా ఎస్సిలు ఎస్టీలు బీసీ మైనారిటీ లు అన్న జగన్ మోహన్ రెడ్డి మాస్క్ అడిగిన పాపానికి రోడ్డు మీద ఏడ్చి చంపేశారు, నిన్న ఒక దళిత యువకుడు నీరు అడిగితే మూత్రం పోసారు ఇది ఈ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సేవా.

జగన్ ఎన్ని డ్రామాలు ఆడిన ఇక గెలవడు ఎస్సిలు ఎస్టీలు బీసీ మైనారిటీ లు అందరు జగన్ చేసిన మోసాన్ని రాష్ట్రంలో ప్రజలు గమనిస్తూ ఉన్నారని, అన్నారు.

ఇక రాష్ట్రమంతా పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తున్నాడని కొల్లు రవీంద్ర గారిపై అక్రమ కేసులుపెట్టారు.*

ప్రజల్లో తిరగనీయకుండా చేయడమే లక్ష్యంగానే కొల్లు రవీంద్ర గారిపై అక్రమమద్యం కేసు బనాయించారు.

మద్యంలో దోచుకుంటున్నదెవరో ప్రజలందరికీ తెలుసు కానీ ఏ పాపం ఎరుగని కొల్లు రవీంద్ర పై అక్రమకేసులు పెట్టి వేదిస్తున్నారు.

ఎన్నికసులు పెట్టిన కొల్లు రవీంద్ర గారు ప్రభుత్వంను ప్రశ్నించడం మానరు అని స్పష్టం చేశారు.

*ఈ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసుల నుండి త్వరలోనే కొల్లు రవీంద్ర గారు ప్రజల్లోకి వస్తారు అని పేర్కొన్నారు.*

స్థానిక సమస్యలు ప్రధానంగా వడ్డే రంగారావు కాలనీలో లింక్ రోడ్ లు వేయించాలి, టైలర్స్ కాలనీలో డ్రైనేజీ అసలు చాలా ఇబ్బందిగా వుందన్నారు. నీటి సమస్య రెండు రోజులకు ఒకసారి నీళ్లు వదులుతారు అన్నారు. మంచి నీరు మొత్తం మురికి నీరు, అందుకే టైఫాయిడు, జండీసుకు ప్రజలు ఎక్కువ గురవుతున్నారని తెలిపారు.

శారదానగర్ నీటి సమస్య తీర్చేందుకు టీడీపీ హయాంలో వాటర్ ట్యాంక్ నిర్మించిన దానిని సరిగా వినియోగిచడం చేతకాక పోవడం తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు.

తుఫ్ఫాన్ షెల్టర్ శిదిలావస్థకు చేరుకుంది. కొత్తది నిర్మించాలని ప్రజలు కోరుతున్నారన్నారు.

పేదలు రోడ్డుపైనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు, రైడ్డుపైనే భోజనలు చేస్తున్నారు వీరికి సామజిక భవనం ఒక్కటి ఏర్పాటు చేయాలనీ తన దృష్టికి తెచ్చారన్నారు.

శివగంగా లోని స్థానికంగా నివాస ముంటున్న ప్రజలకు వారి స్థలాలు అమ్మడానికి కొనడానికి అవకాశం లేనందుకు తరాలుగా ఇబ్బంది పడుతున్నారు. వారికీ న్యాయం చేయాలనీ ప్రజల కోరుతున్నారని తెలిపారు..

30, 31 డివిజన్ లలో సమస్యలను రేపు టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గొర్రెపాటి గోపీచంద్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, పిప్పల్ల కాంతారావు, రాంపురపు జనార్దన్, దేవరపల్లి అనిత, గుమ్మడి విద్యా సాగర్, కరెడ్ల సుశీల, పాలపర్తి పద్మజ, లంకిశెట్టి నీరజ, వసంత కుమారి, చిట్టూరి యువరాజు, జోనీపూడి నిరంజన్, సతానంద కిషోర్, మోషే, కొక్కిలిగడ్డ శామ్యూల్, కొక్కిలిగడ్డ శ్రీనివాస్, రాంపురపు వానిప్రసాద్, సలీం, అయ్యప్ప, గోకుల్ శివ, చీలి సుమన్, కొడాలి అంజయ్య మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారు రూ.371 కోట్ల స్కామ్ చేసారని నిన్నటి వరకు చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు రూ.27...
06/10/2023

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారు రూ.371 కోట్ల స్కామ్ చేసారని నిన్నటి వరకు చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు రూ.27 కోట్లు అంటుంది. ఆ రూ.27 కోట్లు ఎక్కడ అంటే టీడీపీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపేణా వచ్చిన విరాళాలను చూపిస్తోంది. నిజమే మరి! లేని అవినీతిని చూపించడం కష్టమే కదా!






*తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు* 🙏☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️*రేపు సోమవారం 02.,10.2023..**జగన్ రెడ్డి నిరంకుశ పాలన నుండి రాష్ట...
01/10/2023

*తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు* 🙏
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
*రేపు సోమవారం 02.,10.2023..*

*జగన్ రెడ్డి నిరంకుశ పాలన నుండి రాష్ట్రానికి విముక్తి కలగాలని కోరుతూ గాంధీ జయంతి రోజు నిరాహార దీక్షలు*

రేపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు గారి నిరాహార దీక్ష - నారా భువనేశ్వరి గారి నిరాహార దీక్ష - ఢిల్లీలో నారా లోకేష్ నిరాహార దీక్ష - లకు మద్దత్తుగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు సంఘీభావంగా నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా....

*మాజీమంత్రి కొల్లు రవీంద్ర, మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణ రావు ఆధ్వర్యంలో* మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద *సత్యమేవ జయతే దీక్ష* కార్యక్రమం ఉదయం 9.00 గంటల నుండి.

తెలుగుదేశం పార్టీ శ్రేణులు యావత్తు ఈ నిరాహార సత్యాగ్రహ దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుచున్నాము.

🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
*టీడీపీ ఆఫీస్.* 🙏

28/09/2023
28/09/2023

ఇది మన మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మరియు రాష్ట్ర బి సి విభాగం అధ్యక్షులు శ్రీ కొల్లు రవీంద్ర గారి అఫిషియల్ facebook ప్రొఫైల్. మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరు ఈ ప్రొఫైల్ ని like and follow అవగలరు. ధన్యవాదములు✌️✌️✌️

https://www.facebook.com/KolluRavindraMinister?mibextid=2JQ9oc

26/09/2023

లోకేష్ పాదయాత్రకు సర్వం సిద్ధం....

ఈ నెల 29వ తేదీ రాత్రి 8.15 గంటలకు తిరిగి ప్రారంభం కానున్న లోకేష్ యువగళం పాదయాత్ర....

నువ్వెన్ని త‌ప్పుడు కేసులు పెట్టి, అక్ర‌మ అరెస్టులు చేసినా నా యువ‌గ‌ళం ఆగ‌దు. ఎన్ని అడ్డంకులు క‌ల్పించినా జ‌న‌చైత‌న్య‌మే...
26/09/2023

నువ్వెన్ని త‌ప్పుడు కేసులు పెట్టి, అక్ర‌మ అరెస్టులు చేసినా నా యువ‌గ‌ళం ఆగ‌దు. ఎన్ని అడ్డంకులు క‌ల్పించినా జ‌న‌చైత‌న్య‌మే యువ‌గ‌ళాన్ని వినిపిస్తుంది, ఇచ్ఛాపురం వ‌ర‌కూ న‌డిపిస్తుంది - నారా లోకేష్..! ✌💥






Address

Beside Brundavanam Theatre
Machilipatnam
521001

Alerts

Be the first to know and let us send you an email when iTDP Machilipatnam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share