02/03/2024
కొప్పునూరు గ్రామంలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారి పగలగొట్టిన టీడీపీ నేతలు...
కుప్పునూరు మరియు మాచర్ల పట్టణం లో నారా చంద్రబాబు నాయుడు మరియు జూలకంటి బ్రహ్మారెడ్డి దిష్టిబొమ్మను తగలపెట్టి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.