02/06/2026
పత్రికా ప్రకటన
02-06-2026
కర్నూలు నగరం ముందు క్రైస్తవుల శాంతియుత ర్యాలీ వేల సంఖ్యలో పాల్గొన్న క్రైస్తవ సోదర సోదరీమణులు క్రైస్తవ హక్కులు కాపాడాలని డిమాండ్ చేశారు క్రైస్తవులపై దాడులు చర్చల పై దాడులు దళిత క్రైస్తవులు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే మతం మార్చుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు వెనక్కి తీసుకొని రాజ్యాంగం ప్రకారం కులం మారితే మతం మారదు మత స్వేచ్ఛ ప్రకటించుకునే హక్కు భారతదేశంలో ప్రతి పౌరునికి ఉంటుందని వేలాది క్రైస్తవులు శాంతియుత ర్యాలీ చేపట్టారు ఎందుకు దళిత సంఘాలు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు మద్దతు ఇచ్చారు ఈరోజు కొండారెడ్డి బురుజు పాత బస్టాండ్ ఉదయం 10:30 నుంచి శాంతియుతరాలిగా వేలాది మంది క్రైస్తవులు కలెక్టర్ ఆఫీస్ వరకు నిరసన శాంతియుత ర్యాలీ నిర్వహించారు
భారత రాజ్యాంగం భారత పౌరులకు భారత రాజ్యాంగం ఇచ్చిన కర్నూలు దళిత క్రైస్తవ ఆత్మగౌరవ శాంతి యాత్ర జూన్ 2, 2026 మంగళవారం కొండారెడ్డి బురుజు నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు 14,15 ఆర్టికల్ ,16,25
దళిత క్రైస్తవులారా! లేచి నీ గళం వినిపించు... నీ హక్కుల కోసం నడుం బిగించు... 1950 ప్రెసిడెన్నీయల్ ఆర్టర్ ను తక్షణమే రద్దు చేయాలి!" ఏమిటి? నీకోసం, నీ హక్కుల కొరకు నీవు పోరాటం చేయకుంటే మరెవరు చేస్తారు? నీ హక్కులు కాలరాసే కుట్రలు జరగుతున్నాయి! గమనించి మనలుకో! మేలుకో! నిద్ర మత్తు వీడు! దళిత జాతి మనుగడ ప్రశ్నార్ధకమవుతుంది! చేయి చేయి కలిపి, చేయితనందించి ఈ శాంతి ర్యాలీలో పాల్గొనడు.
రాజ్యాంగం నీకు ఇచ్చిన హక్కులు నీవే కాపాడుకో.
నీ హక్కుల కోసం పోరాడి రాజు అవుతావో...
మౌనంగా ఉండి బానిస అవుతావో...
నీ హక్కులు కాలరాసె కుట్రలు జరుగుతున్నాయి!
రండి! ఈ ర్యాలీలో పాల్గొనుటకు పాస్టర్ జెట్టి ప్రభుధాసు , జయ కాంత్ పాస్టర్, మనోహర్ రావు పాస్టర్ , డాక్టర్ అబ్రహం లింకన్ దైవ సేవకులు , రెడ్డి పోగు డేవిడ్ గారు బిఎస్పి సీనియర్ నాయకులు , అరుణ కుమార్ బీఎస్పీ కర్నూలు జిల్లా ఇంచార్జ్
గద్దల లాజర్ బిఎస్పి
నంద్యాల జిల్లా అధ్యక్షులు
రాజు కుమార్ బీఎస్పీ కర్నూల్ సిటీ ఇంచార్జ్
లాజరు , శేఖరు
మరి కొంతమంది సేవకులు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా సేవకులు పాస్టర్లు క్రైస్తవులు క్రైస్తవ సోదరీమణులు సంఘ పెద్దలు యవనస్తులు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు
జై భీమ్ జై భారత్ జై బీఎస్పీ🇪🇺🇪🇺🐘🐘🐘👏👏🙏🙏