13/12/2021
ఆహ్వానం
సంస్కృత భారతీ, తెలంగాణా
గీతా జయంతి ఉత్సవములు
సంపూర్ణ భగవద్గీత పారాయణ యజ్ఞము 2021
తేదీ: 14-12-2021 సమయం: గం 9 నుండి 12:30 వరకు
స్థలము: సాంప్రదాయవేదిక, శిల్పారామం, భాగ్యనగరం
ముఖ్య అతిథి: శ్రీమతి డా. అనంతలక్ష్మీ, ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకురాలు
విశిష్ట అతిథి: శ్రీమాన్ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, ప్రముఖ కవి, చలన చిత్ర గీత రచయిత, గాయకులు
గౌరవ అతిథి: శ్రీమాన్ ఎన్. ముక్తేశ్వర రావు, ఐ.ఏ.ఎస్ (విశ్రాంత)
ప్రధాన వక్త: ఎక్కా చంద్రశేఖర్, దక్షిణ మధ్య క్షేత్ర సేవా ప్రముఖ్ ఆర్.ఎస్.ఎస్
అధ్యక్షులు
బ్రహ్మశ్రీ నరేంద్ర కాప్రే
గీతాజయంతీ ఉత్సవ సంయోజకులు
డా. ఏ. వి. నరసింహారావు