30/12/2021
మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం లక్ష్మీపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతి కార్యాలయం, త్రాగునీటి కుళాయులు, పైపు లైన్లు, CC రోడ్, వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, వై.యస్.ఆర్.సి.పి రాష్ట్ర అదనపు కార్యదర్శి యెనుముల మురళీధర్ రెడ్డి గారు, కారంపూడి మండల MPP మేకల శ్రీనివాస రెడ్డి గారు.