09/05/2019
*_రాజమండ్రి రూరల్ కాంగ్రెస్ సమీక్షకు హాజరైన ఎ.ఐ.సి.సి సెక్రెటరీ క్రిష్టాపర్ తిలక్_*
ఈ రోజు ది: 9.5.19 రాజమండ్రి రూరల్ కాంగ్రెస్ ఆధ్యర్యంలో శ్రీమతి రాయుడు రాజవల్లి సతీష్ అధ్యక్షనలో రూరల్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్ష సమావేశంకు హజరైన ఎ.ఐ.సి.సి సెక్రటరీ శ్రీ క్రిష్టాపర్ తిలక్ గార్ని, డి.సి.సి ప్రెసిడెంట్ శ్రీ యస్ యన్ రాజా గార్ని , పిసిసి జనరల్ సెక్రెటరీ శ్రీ జంగా గౌతమ్ గార్ని మరియు కాంగ్రెస్ నాయకులను పూలమాలతో సాదరంగా ఆహ్వానం పలికారు శ్రీమతి & శ్రీ రాయుడు రాజవల్లి సతీష్. అనంతరం నియోజకవర్గంలో వున్న రెండు మండలాపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం లో కొత్తపల్లి సత్యనారాయణ గారు, దంగుడు బియ్యం నారాయణ గారు, మెండ రాజేష్ గారు, లోడ అప్పారావుగారు , ప్రవీణ్ కాంగ్రెస్ కార్యకర్తలు , నాయకులు పాల్గొన్నారు.