26/09/2025
అందరికి నమస్కారం, అస్సలాంవాలేకుం 🙏
2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేసి ఉపాధ్యాయ నియామక ప్రక్రియను వేగవంతం చేసిన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, కేవలం 150 రోజుల్లోనే రికార్డు స్థాయిలో డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేయడం కూటమీ ప్రభుత్వ గొప్ప విజయం✌️.
ఈ చారిత్రాత్మక సందర్భంలో మన 29వ డివిజన్ నుండి మెగా డీఎస్సీలో ఎంపికైన "షైక్ అబ్దుల్ సత్తార్" గారిని ప్రత్యేక కార్యక్రమంలో అభినందించి సన్మానించడం జరిగింది.
ఇట్లు,
సయ్యద్ మహమ్మద్
29వ డివిజన్ ఇంచార్జ్