18/07/2024
వైసీపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి పై వచ్చిన ఆరోపణలను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమాలలో ప్రచారం చేశారనే కక్షపూరిత ధోరణితో,
ఆవేశం, ఆక్రోషంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులను అనుచితంగా, అగౌరవ పదజాలాలతో మాట్లాడడం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా స్వేచ్ఛను అడ్డుకోవడం,
వారి ప్రజాస్వామ్యం ప్రాథమిక హక్కులను కాలరాయడమే అని,
ఇప్పటికైనా విజయసాయిరెడ్డి స్పందించి తక్షణమే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరుతూ,
మీడియాతో మాట్లాడుతున్న.....
ప్రగతిశీల రెవలేషనరీ విద్యార్థి యువజన సంఘం(PRSYF ),
రాష్ట్ర కన్వీనర్,
కన్నెలూరు శంకర్.....