02/06/2026
'పేదల సేవలో' భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో కల్లుగీత కార్మికుడు పోలరపు సింహాచలంతో నడుస్తూ మాట్లాడిన సీఎం వృత్తిని గురించి, వారి ఆదాయం, జీవన విధానం గురించి తెలుసుకున్నారు. సింహాచలం తాటి చెట్టు ఎక్కి కల్లుతీసే విధానాన్ని పరిశీలించిన సీఎం తాజా కల్లును రుచి చూశారు.
#పేదలసేవలో