08/07/2022
*నవోదయ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన మా MPUPS ధర్మారం విద్యార్థులు*
గత *జవహర్ నవోదయ* ప్రవేశ పరీక్షలలో
(2015-16 లో 1 సీటు,
2016-17 లో 2 సీట్లు,
2017-18 లో 2 సీట్లు,
2018-19 లో 2 సీట్లు,
2019-20 లో 2 సీట్లు),
2020-21 లో 4 సీట్లు),
2021-22 లో 7 సీట్లు),
*నేటి విద్యా సంవత్సరం(2022-23)*
*నవోదయ ప్రవేశపరీక్ష ఫలితాల్లో*
మళ్ళీ మా పాఠశాల విద్యార్థులు *4 సీట్లు*
*1.J.VISHWATEJA,HT.NO.3789533*
*2.N.MAITREYI,HT.NO.3789791*
*3.D.SNEHITHA,HT.NO.3789883*
*4.A.RAJESH,HT.NO.3789597* లు సాధించి మా పాఠశాలకు,గ్రామానికి గర్వకారణంగా నిలిచారు.వీరికి పాఠశాల ఉపాధ్యాయ బృందం తరుపున హార్థిక శుభాకాంక్షలు...💐💐💐💐💐🥇🥇🥇🥇