Telangana Congress

02/09/2026

ప్రజా పాలనలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి "ప్రజలతో ముఖాముఖి" కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు పాల్గొన్నారు.

టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు "ప్రజలతో ముఖాముఖి" కమిటీ ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక మార్గం చూపించారు. పరిష్కారం గాని ఎన్నో సమస్యలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. వాటిని పరిష్కరించేందుకు మేమంతా కృషి చేస్తున్నమని షబ్బీర్ అలీ గారు తెలిపారు.

విధ్వంసం నుండి వికాసం వైపు.."1000 రోజుల ప్రజాపాలన"✅ ఆహార భద్రతకు భరోసా ✅ సామాజిక భద్రతకు అండ🎯 ఇదే ప్రజా పాలన లక్ష్యం..👉🏻...
02/09/2026

విధ్వంసం నుండి వికాసం వైపు..
"1000 రోజుల ప్రజాపాలన"

✅ ఆహార భద్రతకు భరోసా
✅ సామాజిక భద్రతకు అండ
🎯 ఇదే ప్రజా పాలన లక్ష్యం..

👉🏻 ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 15 లక్షలకుపైగా కొత్త రేషన్‌ కార్డులు జారీ చేశాం.

👉🏻 3.38 కోట్ల మందికి ఆహార భద్రత.

👉🏻 నాణ్యమైన సన్నబియ్యం పంపిణీతో దేశానికే తెలంగాణ కొత్త నమూనా.

👉🏻 పారదర్శక, సులభమైన సేవల కోసం స్మార్ట్‌ రేషన్‌ కార్డులు.

👉🏻 కొత్తగా 2.25 లక్షల మందికి పింఛన్లు.

👉🏻 మొత్తంగా 43 లక్షలకుపైగా మందికి సామాజిక భద్రతా పింఛన్లు.

02/09/2026

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ జగ్గారెడ్డి గారి ప్రెస్ మీట్ - గాంధీ భవన్

02/09/2026

LIVE : Hon'ble Minister’s will Address the Media at Secretariat

02/09/2026

తెలంగాణలో రేవంతన్న సర్కార్ ప్రజాపాలన 1000 రోజులు పూర్తి చేసుకున్న వేళ, KCR, KTR లకు సవాల్ విసురుతున్నా. పదేళ్ల క్రితం దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన మాట తప్పారు. అసెంబ్లీకి కూడా రాకుండా, కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా చేశారు. వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పి, దళితుణ్ణి ప్రతిపక్ష నాయకుడిగా నిలబెట్టిన తర్వాతే ప్రజా ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకు ఉంటుంది.

: శ్రీమతి ఇందిరాశోభన్,
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు.

జన ఆకాంక్షలే కేంద్రంగా…త్యాగాల ఆశయాలే ఇంధనంగా…సాగిన వెయ్యి రోజుల ప్రజా ప్రస్థానం ఇది. ఈ వెయ్యి రోజుల ప్రయాణంలో తోడుగా, న...
02/09/2026

జన ఆకాంక్షలే కేంద్రంగా…
త్యాగాల ఆశయాలే ఇంధనంగా…
సాగిన వెయ్యి రోజుల ప్రజా ప్రస్థానం ఇది.

ఈ వెయ్యి రోజుల ప్రయాణంలో తోడుగా, నీడగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

మీతో ఈ అనుబంధం నా గుండెల్లో శాశ్వతం.

: శ్రీ రేవంత్ రెడ్డి గారు
గౌరవ ముఖ్యమంత్రివర్యులు.

02/09/2026

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారి ప్రెస్ మీట్ గాంధీ భవన్

విధ్వంసం నుంచి వికాసం వైపు.."1000 రోజుల ప్రజా పాలన"రైతు సంక్షేమమే "ప్రజా పాలన"కు తొలి ప్రాధాన్యం.1000 రోజుల ప్రజా పాలనలో...
02/09/2026

విధ్వంసం నుంచి వికాసం వైపు..
"1000 రోజుల ప్రజా పాలన"

రైతు సంక్షేమమే "ప్రజా పాలన"కు తొలి ప్రాధాన్యం.

1000 రోజుల ప్రజా పాలనలో అన్నదాతకు అండగా ఎన్నో కీలక నిర్ణయాలు.

🌾 రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ.
25 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు రుణభారం నుంచి విముక్తి.

🌾 రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకు పైగా పెట్టుబడి సాయం.

🌾 సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్.

🌾 ఉచిత విద్యుత్తు, రైతుసంక్షేమ కార్యక్రమాలతో నిరంతర భరోసా.

🌾 వ్యవసాయం, రైతు సంక్షేమానికి రూ.1.68 లక్షల కోట్లకు పైగా వ్యయం.

🌾 వరి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం.

🌾 కృష్ణా-గోదావరి జలాల్లో తెలంగాణ హక్కుల కోసం రాజీలేని పోరాటం.

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్థంతి సందర్భంగా పంజాగుట్టలోని YSR విగ్రహానికి మంత్రులు పొన్నం ప్రభా...
02/09/2026

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్థంతి సందర్భంగా పంజాగుట్టలోని YSR విగ్రహానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గార్లు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు నివాళులు అర్పించారు.

02/09/2026

దేశానికి ఇండియన్ రైల్వేస్ ఎలాగో, తెలంగాణకు ఆర్టీసీ కూడా అలాంటిదే.

ప్రజా ప్రభుత్వం వచ్చాక, సీఎం రేవంత్ రెడ్డి గారి రైసింగ్ తెలంగాణ 2047 విజన్ తో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తూ, ఆర్టీసీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్నాం.

: మంత్రి పొన్నం ప్రభాకర్ గారు.

Address

Gandhi Bhavan Nampally
Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Telangana Congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telangana Congress:

Shortcuts

Share