22/02/2024
కర్మన్ ఘాట్, శ్రీనగర్ కాలనీ, గాయత్రి నగర్ లొ ఉండే ప్రముఖ చిత్రాలేఖన కళాకారుడు *శ్రీకాంత్ బాబు* గారు వారింట్లో గౌరవ *మాజీ ఎం.పీ. ఏఐసీసీ అధికార ప్రతినిధి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ శ్రీ మధు యాష్కి గౌడ్* గారికి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం బహుకరించారు.