01/04/2026
మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండాలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు రమేష్ గారు ఆక్సిడెంట్ కు గురయ్యారు,ఈ విషయాన్ని తెలుసుకున్న జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి Maadhava Reddy గారి సూచనలు మేరకు ఈరోజు మియాపూర్ డివిజన్ స్థానిక నాయకులు కేశవ్ రావు గారు,హరి నాయక్ గారు, భాగ్యనగర్ డివిజన్ వి శివ గారు, గచ్చిబౌలి డివిజన్ సాయి కృష్ణ గారు,మరియు తండా పెద్దలతో కలిసి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు..ఈ సందర్భంగా, కుటుంబానికి ధైర్యం చెప్పి మరియు జనసేన పార్టీ అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు.
JanaSena Party Pawan Kalyan Naga Babu Maadhava Reddy Kothapally