25/08/2026
- PDSU కరీంనగర్ జిల్లా క్లాస్ లు విజయవంతం
కరీంనగర్ హుజరాబాద్ జమ్మికుంట లో PDSU జిల్లా స్థాయి క్లాసులు PDSU కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
- క్లాసుల ప్రారంభానికి ముందు పట్టణ కేంద్రంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయీ క్లాసులలో
ాష్ట్ర_ప్రధాన_కార్యదర్శి_ఎస్_అనిల్
విద్యారంగం సంక్షోభం- కర్తవ్యాలు అనే అంశం బోధించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంగడి కుమార్ జిల్లా నాయకులు మల్లేష్ మాట్లాడారు.
- ఈ క్లాసులకు 50 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.