23/03/2026
స్వేచ్ఛా భారతం కోసం యుక్త వయసులోనే వీరోచిత పోరాటాలు చేసిన విప్లవ కిశోరాలు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు ఉరికంబం ఎక్కి ప్రాణత్యాగం చేసిన షహీద్ దివస్ సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ...
సదా *మీ* సేవలో...
*చించోడ్ అభిమన్యు రెడ్డి*
జడ్చర్ల నియోజకవర్గం.