19/10/2025
ఈరోజు ఆఫీస్ పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో మిత్రుడు మునీంద్ర గారి అమ్మ క్యాటరర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెదక్ గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు విచ్చేసి వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది వారితో పాటు కలిసి పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్ గారు, రాజు ముదిరాజ్ గారు, నరసింహ యాదవ్ గారు, పవన్ గారు, సురేష్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, దేవేందర్ దాసు గారు పెద్ద ఎత్తున స్థానిక మిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.