18/07/2026
దారుణం..
సభ్యసమాజం తలదించుకునే సంఘటన
మహిళను వివస్త్రను చేసి చావబాదిన టీడీపీ నేత కుటుంబం
గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో దారుణం
తాగునీటి మోటర్ వద్ద చోటుచేసుకున్న వివాదం..
నడిరోడ్డుపై మహిళను వివస్త్రని చేసి రోడ్డుపై ఈడ్చేసి కాళ్లతో తన్నిన 21వ వార్డు తెలుగుదేశం పార్టీ సెక్రటరీ మల్లెల మూర్తి కుటుంబ సభ్యులు