08/06/2023
మహారాష్ట్ర చెందిన రైతులు మర్కుక్ రైతు వేదికను సందర్శించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రైతు బంధు , రైతు భీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, గ్రామాలలో వడ్ల కొనుగోలు , కాళేశ్వరం ప్రాజెక్టు , రైతు వేదిక ల ఉపయోగాలు, వంటి కార్యక్రమాలు గురించి వివరించడం జరిగింది.