01/06/2026
దెందులూరు నియోజకవర్గం,ఏలూరు రూరల్ మండలం,కోమటిలంక గ్రామ పరిధిలోని సుమారు 150 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని చేపల,రొయ్యల చెరువులుగా త్రవ్విన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని,ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని,అదేవిధంగా ఈ చెరువులకు అనధికారికంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లను ఏర్పాటు చేసిన విద్యుత్ శాఖ అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ రోజు "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" లో ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి పిర్యాదు చేసిన దెందులూరు నియోజకవర్గానికి చెందిన
నాయకులు.