27/09/2025
ద్వారకా తిరుమలలో జరిగిన యాదవుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తో కలిపి పాల్గొన్న ఇడాచైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న శివప్రసాద్ మాట్లాడుతూ యాదవ కళ్యాణ మండపం రెన్యువేషన్ కు తన వంతు సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ యాదవ్ మరియు చింతయ్య గారు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు