07/04/2026
మన ఆశయం ఎలాంటిదో తెలుసుకోవాలంటే, మనకు మద్దతు ఇచ్చే వారిని చూడాలని పెద్దలు అంటారు.. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం యావత్ దేశం మద్దతు పలికింది. 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న 50 పార్టీలు మద్దతు ఇచ్చాయి.. అదే నోటికి వచ్చిన పిచ్చి పదాలు పలుకుతున్న జగన్కు మద్దతుగా అంబటి, పేర్ని, కొడాలి నాని, రోజా, సజ్జల, పేటీఎం బ్యాచ్ మాత్రమే మిగిలింది.